యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
డివైఎఫ్ఐ నూతన క్యాలెండర్ నీ ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు మాజీ ఏ మ్మెల్యే ఆత్రం సక్కు జనం న్యూస్ జనవరి 27ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం…
గిరిజన చిన్నారులకు ఉన్నత విద్యకు చేయూత
గ్రామీణ వైద్యుడు షేక్ జానీ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27 మండల పరిధిలోని కొత్త మేడేపల్లి పాఠశాల విద్యార్థులకు గ్రామీణ వైద్యుడు షేక్ జానీ ప్లేట్లు, గ్లాసులు, చాపలను అందజేసి తన ఔదార్యాన్ని…
ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురి కాకుండా చూడండి
తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27 :- ఏన్కూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు కట్ట ప్రక్కన గల ముత్యాలమ్మ గుడి పరిసరాలలో ఉన్న ప్రభుత్వ…
విజయసాయిరెడ్డి ని టీడీపీ లోకి తీసుకోం – లోకేష్
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 27 (జనం న్యూస్): ఏపీ: వైయస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ని తెలుగు దేశం పార్టీ లోకి తీసుకోబోమని యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి…
పల్నాడు జిల్లా నరసరావుపేట లోని వెలుగు యానిమేటర్ల సంఘం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సిఐటియు ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరావధిక నిరాహార దీక్షలు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వక ప్రతినిత్యం మహిళలతో మమేకమై వారి ఆర్థిక అభివృద్ధి కొరకై…
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వర్షం వ్యక్తం చేసిన మాదిగ సమాజం
ఎస్ ఆర్ డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ జనం న్యూస్,జనవరి 27,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్,జర్నలిస్టు మిత్రులతో కలిసి…
నామినేటెడ్ పదవులపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ !
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 27 (జనం న్యూస్):
బెజగామ గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం
చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు -లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లోని…
స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులరీ అలకేషన్ చేపట్టాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని…
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. సీఐ రంజిత్ రావు
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని గట్లకనిపర్తిలో గ్రామంలో ఈ నెల 26 తేదీ రోజున ప్రబుత్వo నిర్వహించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలో, మద్యం మత్తులో బొమ్మకంటి ప్రశాంత్ తండ్రి బొమ్మ కంటి నందయ్య, వయసు 32 సంవత్సరాలు…