జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్త భజన కార్యక్రమం భజన భక్తుల మండలి…
జనం న్యూస్ ఆగస్టు(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో అనాధలైన ఆడపిల్లలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు వివరాలలోకి వెళితే నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గుండాల సరిత గత ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది…
జనం న్యూస్ తర్లుపాడు మండలం ఆగష్టు 23 రైతులు సాగులో నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పొలంబడి కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి వివరించారు. ఆరోగ్యవంతమైన పైరను పెంచడం, మిత్ర పురుగులను సంరక్షించుకోవడం, సమగ్ర పంటల…
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు అల్లవరం మండల బిజెపి సమావేశం జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు వారి సమక్షంలో వారి ఇంటి వద్ద మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది ఈ…
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లవరం మండలం బెండముర్లంక గ్రామంలో అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ పసుపులేటి మహాలక్ష్మి గారు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగస్ట్ 31 సంచార…
-విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజమహేంద్రవరం, ఆగస్టు 23: వచ్చేనెల ఒకటో తేదీన జిల్లాలో ప్రారంభం కానున్న రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరిట పర్యటన…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డు రజక కాలనీలో వేచి ఉన్న నీలంపాటి అమ్మవారి దేవస్థానం ఈరోజు భక్తుల కోరికలు నెరవేరిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక…
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చిన్న గోవలంక వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ కోరాటి నరసింహ మూర్తి ఆర్ఎంపి డాక్టర్ ఆకస్మికంగా మరణించినారు వారి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలోని 38వ వార్డు నందు గల మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి కుమారుడు మహేష్ నాయక్ కు ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అమృత…
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిగ్రీ అడ్మిషన్ విషయానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సి.హెచ్ వెంకటేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం…