అర్ధరాత్రి అనుమానాస్పదంగా మాజీ సర్పంచ్.. కందికట్ల మధుసూదన్
▪ గ్రామ ప్రజలంతా భయాందోళనలకు గురి..దొంగలు .అనుకొని పోలీస్ స్టేషన్కు సమాచారం..▪కొన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేసాడు..▪ అ మాజీ సర్పంచ్ తో నాకు ప్రాణం భయం ఉంది సోహెల్. ఆడియో కలకలం..▪పేరుకు పెద్ద…. మనిషి.. చేసేవి చిల్లర పనులు.. జనం…
పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ సేవా పురస్కారం
జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మి శా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పడమట…
నాగిరెడ్డిపల్లి-3 వెల్ఫేర్ అసిస్టెంట్ శారదా కు ఉత్తమ సేవా పురస్కారం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- 76 గణతంత్ర దినోత్సవo సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్క్రమంలో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి 3 సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టంట్ గా పనిచేస్తున్న ఉప్పు శారదా సబ్ కలెక్టర్ నై…
మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా శివరాంరెడ్డిపల్లి లో ఘనంగా నాలుగు పథకాలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి…
కలెక్టర్ చేతులు మీదగా ప్రశంసా పత్రంను అందుకున్న PRO
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ అంబేడ్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా…
పోలీసు అధికారులకి ప్రశంసా పత్రాలు
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకి, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ చేతుల…
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి
ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శార్వాణీ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న…
అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు అన్నారు.. స్థానిక జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో గణతంత్ర…
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…
మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చి కెళ్లిన తోటి మనుషులు
జనం న్యూస్ 27 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా విశాఖలో దారుణం జరిగింది. ఏ తప్పు చేసిందో ఏమోగానీ ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకుని మరీ నడిరోడ్డుపై…