ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుకినే సంతాజికి ఘన సన్మానం..
టి ఆర్ ఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్.. జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల…
మరిడి మాంబను దర్శించుకున్న- డాక్టర్ కె కే వి ఏ నారాయణరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మడిమాంబ జాతర మహోత్సవం సందర్భంగా విజయరామరాజుపేట అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కే కే వి ఏ నారాయణరావు భోగి లింగేశ్వర దేవస్థానం…
భార్య చంద్రమ్మ,ను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భర్త
మద్యం మత్తులో.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త జనం న్యూస్,ఫిబ్రవరి 20,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప భార్య చంద్రమ్మ (45) అతి కిరాతకంగా గొడ్డలితో నరికి…
చిలిపిచేడ్ మండలాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్
జనం న్యూస్ ఫిబ్రవరి 20: చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మరియు నమూనా పరీక్షలు పరీక్షించడానికి జిల్లా విద్యాధికారి చిలిపిచేడ్ మండలంలోని జిల్లా…
కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వర్ధంతి ఘననివాళులు
పిబ్రవరి 20 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో సి పి యం పార్టీ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ బడే సీతారామయ్య 37వ వర్ధంతి కార్యక్రమం మచ్చ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ…
కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వర్ధంతి ఘననివాళులు
పిబ్రవరి 20: జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో సి పి యం పార్టీ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వ వర్ధంతి కార్యక్రమం మచ్చ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది…
సిపిఐ ఎంఎల్.మాస్ లైన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన లబ్ధిదారులు..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని. సర్వేనెంబర్ 532 భూమి. లబ్ధిదారులపై పారేస్ట్ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలి. సాగుదారులపై అటవీశాఖ అధికారుల జులుంను అదుపుచెసి లబ్ధిదారులకు న్యాయం చేయాలి.అని. రూరల్ ఎం.ఎల్. ఏ. భూపతి రెడ్డి క్యాంప్…
జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం… జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం జనం న్యూస్ ఫిబ్రవరి 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల సంక్షేమం మే లక్ష్యంగా…
జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం జనం న్యూస్ ఫిబ్రవరి 21 : (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల…
ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ కు సన్మానం..
సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు.. జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి ఫిబ్రవరి 20 (ప్రజా జ్యోతి) నూతనంగా హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా…