జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ డిసెంబర్ 3 జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు మారెల్లి వెంకటయ్య ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. తదుపరి వారు మాట్లాడుతూ నాలాంటి వికలాంగులు అధైర్య పడకుండా మీరు ఎంచుకున్న…
జనం న్యూస్ ; డిసెంబర్ 3 బుధవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట జిల్లా పేర్ల వినోద్ కుమార్ శ్రావ్య కుమార్తె పేర్ల జైస్వి,యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-2025 నిర్వహిస్తున్న 50వ సబ్ జూనియర్, జూనియర్ నేషనల్ యోగా…
…బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగాబుధవారం చిన్న దడిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెలికేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్త…
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఈరోజు 03.12.2025 వ తేదీన ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు గ్రామంలో గల బూత్ నెంబర్ 96 ను వీక్ బూత్ ఇంచార్జ్ ఆర్య…
,,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 3,, డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025″కు కావాల్సిందిగా ఖర్గేకు సాదరంగా ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విజన్, భవిష్యత్తు ప్రణాళికలను…
ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 03 ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రాజకీయాలు తెలియదని కామారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా కన్వీనర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని…
.గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రావణి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ శ్రావణి శ్రీనివాసరెడ్డి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.కసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి గ్రామము లోనే ఉంటూ…
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రావణి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ శ్రావణి శ్రీనివాసరెడ్డి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.కసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి గ్రామము లోనే ఉంటూ…
బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని భవిత కేంద్రం దత్తనగర్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో దివ్యాంగ…
జనం న్యూస్, డిసెంబర్ 03,అచ్యుతాపురం: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో లోగల ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ పట్నాయక్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో గల ఎస్టిబిఎల్ లో గల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…