మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి- తాళ్లపల్లి రవి
జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఈనెల 19వ తేదీ మిర్యాలగూడలోని లక్ష్మీ కల్యాణ మండపంలో జరగనున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ఒక ప్రకటనలో కోరారు,…
:విజయనగరంలో పేదలకు భూమి ఇవ్వాలి: సీపీఎం
జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు 2 సెంట్లు భూమి ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్…
సన్మార్గంలో జీవించకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.
జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న రౌడీ షీట్లు మరియు ఇతర బ్యాడ్ క్యారక్టరు షీట్లు కలిగిన వ్యక్తులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో…
ఖేలో ఇండియా పోటీలకు విజయనగరం క్రీడాకారులు
జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖేలో ఇండియా పోటీలకు విజయనగం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్…
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి”
జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై…
ప్రజల జీవితాలను ముందు చదువుదాం. పుస్తకాలను తర్వాత చదువుదాం…!
జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. ప్రముఖకవి, రచయిత హెచ్ ఆర్కే. గొర్రెపాటి మాధవరావు. పుస్తక పరిచయ సభ కోటగల్లి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టు (గ్రంథాలయం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పరిచయ సభ నిర్వహణ జంపాల చంద్రశేఖర్…
గుర్తుతెలియని యువతి యువకుడు మృతి
అనుమానస్పదంగా బిజిగిరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన.. జనం న్యూస్// మార్చ్ // 16// జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజీగా షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలో, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని యువతీ యువకుడు మృతి చెందారు. పాపయ్యపల్లి రైల్వే…
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రైల్వే ఉద్యోగి రైలు ఎక్కుతూ జారిపడి మృతి
జనం న్యూస్// మార్చ్ // 16// జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట రైల్వే స్టేషన్లో దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాస్తు జారిపడి కె.కొమురయ్య అనే రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందారు. మృతుడి స్వగ్రామం హనుమకొండ జిల్లా,…
నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ….
జగన్ న్యూస్ మార్చి 15 నడిగూడెం నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఇటీవల జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన కే నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ దస్త్రాలను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.కేసుల పని మీద స్టేషన్ కు వచ్చే…
300 మంది భక్తులు భక్తితో కోటి తలంబ్రాల దీక్షలో
దుబ్బాక బాలాజీ దేవాలయంలో మారు మ్రోరోగిన రామనామం గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామకోటి సంస్థ రామకోటి రామరాజు చేస్తున్న కృషికి సన్మానం జనం న్యూస్, మార్చ్ 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రామ నామమే…