• November 7, 2025
  • 48 views
కొనసాగుతున్న జోనల్ స్థాయి క్రీడలు

జనం న్యూస్ నవంబర్ 7 నడిగూడెం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రీడలు కొనసాగుతున్నాయి.సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుండి 9 పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్,…

  • November 7, 2025
  • 42 views
కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

జనం న్యూస్ నవంబర్ 7 నడిగూడెం గత మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుడు మొలుగూరి నరసింహారావు కుటుంబానికి తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మండలంలోని రత్నవరం గ్రామంలో మృతుని నివాసం వద్ద మృతుని…

  • November 7, 2025
  • 45 views
…శాయంపేట మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి (బిఎస్ఎస్) జిల్లా అధ్యక్షుడు సుమన్.

జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండలం ను నియోజకవర్గం గా ఏర్పాటు చేయాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు. ఈ…

  • November 7, 2025
  • 70 views
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలి. భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి

జనం న్యూస్ 07నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐకెపి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో వరి ధాన్యం కొనుగోలు…

  • November 7, 2025
  • 47 views
ఘనంగా వందేమాతరం గీతానికి 150 సంవత్సరాల వేడుకలు.

జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాల మండలంలోని కాట్రపల్లి గ్రామ పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ జూన్ చెరియన్ ప్రిన్సిపాల్ డి. అనిల్…

  • November 7, 2025
  • 38 views
వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 7 ఈరోజు రెజింతల్ సిద్ధి వినాయక కళ్యాణ మండపంలో జరిగిన ఖలీల్ పూర్ గ్రామ వార్డ్ మెంబర్ కృష్ణ సోదరుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ…

  • November 7, 2025
  • 121 views
మోంతా తుఫాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన మోంతా తుఫాను ప్రభావంతో జీవనోపాధి దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 1742 మత్స్యకారుల కుటుంబాలకు మరియు సూళ్లూరుపేట మండలం మన్నారపోలూరు…

  • November 7, 2025
  • 117 views
ఈసీ ఐ ఎల్ రాజరాజేశ్వర ఆటో యూనియన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వెంకట్ .

జనంన్యూస్ నవంబర్ 7 మేడ్చల్ మల్కాజిగిరి ఈసీ ఐ ఎల్ నుండి బండ్లగూడ వైపు నడిపించే రాజరాజేశ్వర ఆటో యూనియన్ లో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలలో యూనియన్ సభ్యులు మంచికి మారు పేరుగా నిలుస్తున్న అటువంటి వెంకట్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…

  • November 7, 2025
  • 33 views
మ‌ళ్లీ తుపాకీ ప‌ట్టిన సీపీ స‌జ్జ‌నార్‌..

మ‌ళ్లీ తుపాకీ ప‌ట్టిన సీపీ స‌జ్జ‌నార్‌.. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 07 థ్రిల్లింగ్‌గా ఉంటుందంటూ ట్వీట్హైద‌రాబాద్ : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా పేరొందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మ‌ళ్లీ తుపాకీ ప‌ట్టారు. గురువారం ఉద‌యం హైద‌రాబాద్…

  • November 7, 2025
  • 41 views
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువకుడు.

జనం న్యూస్, నవంబర్ 07, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అర్చన అను మహిళకి అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్…