ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం
జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- శ్రీ వేమూరు అభిరామేశ్వరరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శేషు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్యాధికారి సీతారాం కి ఆశావర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్…
తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి “వాడ బలిజ సేవా సంఘం మద్దతును స్వాగతిస్తున్నాం
వాడ బలిజ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అచ్చునూరి కిషన్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర మిటీ సభ్యుడు. డర్ర దామోదర్ వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి 17 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ఈరోజు…
విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మండల కేంద్రం లోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమనికి వాంకిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ముఖ్య…
బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్( ములుగు విజయ్ కుమార్) తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు స్థానిక సంస్థల్లో…
ఘనంగా లక్ష్మీనరసింహుని గాందోళి ఉత్సవం
జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అమ్మవార్లకు వేలాది మంది భక్తజనుల సమక్షంలో గాందోళి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ…
కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోల కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 17:నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలోఉన్నజిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పదవతరగతి పూర్తి ఐనాసందర్బంగా సోమవారం రోజునా తొమ్మిదివ తరగతి విద్యార్థులు వీడ్కోల కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.రాంప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు…
బాధితులకు అండగా జిల్లా భరోసా సెంటర్ సేవలు – జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోబాధిత మహిళలు మరియు పిల్లలకి అండగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందది జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ తెలియజేశారు. లైంగిక దాడికి…
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు…
జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనదని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యా యులు సిస్టర్ లలిత అన్నారు . సోమవారం నందికొండ మునిసిపాలిటీ పరిధిలోని స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాల 2024-25…
కెసిఆర్ యూ టర్న్..బిఆర్ఎస్.టూ. టిఆర్ఎస్..?
జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. వచ్చేనెల ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజోతోత్సవ వేడుకలకు వరంగల్ వేదికగా కానున్నది. టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి గుండెను అడిగిన గుర్తుండే పార్టీ టిఆర్ఎస్ . కానీ టిఆర్ఎస్…