పందిరి శ్రీను కు పితృ వియోగం
జనం న్యూస్ మార్చ్ 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు , జిల్లా పశు గణ అభివృద్ధి ఛైర్మెన్ యళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) గారి డ్రైవర్…
ఎలాంటి భయలు లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
ఒత్తిడి నీ అధిగామించి పరీక్షలకు సిద్ధం కావాలి : డీసీపీ కరుణాకర్ యువతకి వాలీబాల్ కిట్స్ పంపిణి జనం న్యూస్,మార్చి 20, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) పోలీసులు-మీకోసం లో భాగంగా ఓదెల మండలంలోని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ- విద్యార్థులకు…
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 19: విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రణాళికను నిర్దేశించుకుని ముందుకు సాగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు అన్నారు మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల…
బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం
రాహుల్ గాంధీ హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ జనం న్యూస్ మార్చ్19 సంగారెడ్డి జిల్లా తెలంగాణ…
మానవత్వం చాటుకున్న పట్టణ ఎస్సై శివరామకృష్ణ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పదవ తరగతి విద్యార్థి హాస్పిటల్ కి తీసుకొని వైద్యం అందించిన:ఎస్సై శివరామకృష్ణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ నుండి ప్రారంభమైన వీటికి అన్నిచోట్ల పటిష్టమైన…
ఎన్టీఆర్ వైద్యసేవలోని విధాన లోపాలు క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రత్తిపాటి
ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నా, సీ.ఎం.ఆర్.ఎఫ్ సాయం కోరేవారు పెరగడంపై ప్రభుత్వం ఆలోచించాలి : ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో వందపడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే పూర్తిచేయాలి : పుల్లారావు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్…
తడ్కల్ లో మాదిగ సామాజిక వర్గీకరణ బిల్లు ఆమోదంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంబరాలు
డప్పు చప్పుళ్ళ బాణసంచాలతో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం జనం న్యూస్, మార్చ్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల మాదిగ సహోదరులు,మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేక బిల్లు ఆమోదం పలకడంతో బసవేశ్వర చౌరస్తా నుంచి,…
మంత్రివర్యులకు యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం వినతి
జనం న్యూస్, మార్చి 20, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈరోజు కల్వచర్ల గ్రామ పరిధిలోని గోకుల్ నగర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ని హైదరాబాద్ లో కలిసి కల్వచర్ల గ్రామంలో సుమారు 200…
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ బడ్జెట్..!
జనంన్యూస్.19. నిజామాబాదు. సిరికొండ. వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి ప్రేమ వైద్యంపైనిధులకోత వ్యవసాయకూలీలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే- సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ తీవ్రవిమర్శ. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించినందని, వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి…
శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థాన హుండీ లెక్కింపు
జనం న్యూస్ మార్చ్ 19 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి , ఆలయ ఈవో నిర్వహించారు.103 రోజులలో భక్తుల నుండి…