పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు, ఫ్యాడ్ లు పంపిణీ చేసిన తడగొండ సాగర్
జనం న్యూస్ 21మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తడగొండ సాగర్ 10వ,తరగతి విద్యార్థులకు పరీక్ష కి అవసరమైన పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు,పెన్సిల్ లు అందించినాడు.…
గుమ్మడిదల శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం
జనం న్యూస్ మార్చ్ 20 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని గుమ్మడిదల శ్రీమల్లికార్జునస్వామి వారిజాతర మహోత్సవం మార్చి 23 ఆదివారం నుంచి 26 బుధవారం వరకు యాదవ సంఘం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా…
రాష్ట్ర పురోగతి ముఖ్యమంత్రి చంద్రబాబు కే సాధ్యం – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి…
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్ మార్చ్ 20, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగానే ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తన…
బిచ్కుంద మున్సిపాలిటీ వద్దు….గోపనపల్లి గ్రామ పంచాయతీ ముద్దు….
బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బిచ్కుంద మున్సిపాలిటీ లో గోపనపల్లి గ్రామమును విలీనం చేయు నిర్ణయమును వెనక్కి తీసుకోవాలని కోరుతూ మేము గోపనపల్లి గ్రామ పంచాయతీ వాసులము మండలము బిచ్కుంద జిల్లా కామారెడ్డి…
ఇంద్రేశం గ్రామంలో అక్రమ కట్టడాల కూల్చివేత
జనం న్యూస్ మార్చి 20 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పరిధిలో గల అక్రమ కట్టడాలను గురువారం ఉదయం ఇంద్రేశం గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో కూల్చివేతలు నిర్వహించారు. ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో జి ప్లస్ టు…
మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ప్రవేశానికి గడువు పెంపు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికలు), నందలూరు నందు 5వ, 6వ మరియు ఇంటర్మీడియట్ తరగతులలో ప్రవేశాలకు గడువును మార్చి 15 నుండి మార్చి…
భీమవరం బిజెపి తూర్పు, పడమర పట్టణ అధ్యక్షులు ఎన్నిక
జనం న్యూస్ మార్చి 20( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భీమవరం బిజెపి తూర్పు, పడమర పట్టణ అధ్యక్షులు ఎన్నికను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ…
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్,మార్కెట్ 21,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈ రోజు సుల్తానాబాద్ మండలం లోని సుద్దాల గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి పథకాలపై జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ ఉద్దేశించి మాట్లాడారు. లేబర్…
మంచిర్యాల లో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్సులో భారీ మోసం. – మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
జనం న్యూస్, మార్చ్ 21, (పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి) మంచిర్యాల 09-01-2025 రోజున ఏం ఎస్ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హోసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్ నందు 1,39,90,000/- (ఒక కోటి ముప్పైతొమ్మిది లక్షల, తొంబై…