విజయనగరం జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గౌరవనీయులైన రాష్ట్ర మఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, హెచ్.ఓ.డి.లు, సెక్రటరీలతో మరియు జిల్లా కలక్టర్లు, ఎస్పీలతో డేటా…
జనంన్యూస్. 07.నిజామాబాదు.ప్రతినిధి. ఈనెల తొమ్మిదో తారీఖు తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర తైక్వాండో పోటీలకు నిజామాబాద్ అమెచ్యూర్ అసోసియేషన్ టైక్వాండో క్రీడాకారులు అండర్ 14 ఏజ్ గ్రూప్ మరియు సీనియర్ టైక్వాండో క్రీడాకారులు పోటీలకు…
జనం న్యూస్ నవంబర్ 6 నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు స్థాపించి నాలుగు దశాబ్దాలు గడిచిందని ఎంతోమంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటూ ఒకవైపు విద్యలో మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారని అన్ని సొసైటీల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని…
జనం న్యూస్ 06 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాఠశాలల్లో.విద్యార్థులు,ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన యుడైస్ వివరాలు ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.గురువారం…
జనం న్యూస్ 06 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని, ఈ నెల 6వ తేది నుండి…
సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయ్యాలి మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు ఎస్సై మల్లేష్ జనం న్యూస్ నవంబర్ 06 సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరులో ముందు ఉండాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రజా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…
కాంట్రాక్టర్ మరియు అధికారులు కలసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి (జనం న్యూస్6 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి…
జనంన్యూస్. 06. సిరికొండ. సిరికొండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. రైతులు వరి ధాన్యాన్ని 17 అంతకన్నా తక్కువ శాతం వచ్చేవరకు వడ్లను ఆరబెట్టుకొని తాలుశాతం తక్కువ ఉండడానికి చెన్ని పట్టి…
3 ఏండ్లు గడిచిన అమలుకు నోచుకోని జీవో అమలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 6నవంబర్ 10న కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాలు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని…