• May 13, 2025
  • 45 views
బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ :13 మే మంగళవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; మదర్స్ డే సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లలితా భవాని సూపర్…

  • May 13, 2025
  • 51 views
రాజీవ్ రహదారి ప్రమాద దరి

వేగ నిరోధక సూచనలు కరువు జనం న్యూస్ 13 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలంలోని రాజీవ్ రహదారి బూరుగుపల్లి నుండి నర్సింగాపూర్ రోశయముల వద్ద ఆవడం వెళ్లే దారిలో రాజీవ్ రహదారి కల్వర్టు మూలమలుపులు, రహదారి…

  • May 13, 2025
  • 49 views
రైతులు వ్యవసాయ మోటార్లను ఇంటిదగ్గర భద్రపరుచుకోవాలి

జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వేసవి కాలం కావడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందనీ,మీ వ్యవసాయ పొలాల దగ్గర ఉన్న మీ వ్యవసాయ మోటార్లను ఇతర పరికరాలను తీసుకుని, ఇంటిలో భద్రపరుచుకోవాలని మునగాల…

  • May 13, 2025
  • 44 views
కూకట్పల్లి సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ మే 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి గొట్టిముక్కల వెంకటేశ్వర రావు తో కలిసి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

  • May 13, 2025
  • 46 views
కూకట్ పల్లి లో వరద బీభత్సం – ప్రజల ఇల్లోకి నీరు చేర్చిన హైడ్రా పనుల తడబాటు.

చిన్నపాటి వర్షానికి కూకట్ పల్లి ప్రాంతంలో సోమవారం భారీగా నీటి నిల్వలు ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం తక్కువగానే ఉన్నప్పటికీ, రోడ్లన్నీ చెరువులాగా మారీ వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి ఇంట్లోనీ వస్తు సామాగ్రి అన్ని పాడైపోయాయి. వరద…

  • May 13, 2025
  • 45 views
స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్

వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు భారత దేశానికి,సైన్యానికి ఎలాంటి హాని కలగకూడదనిప్రార్థనలు జనం న్యూస్ న్యూస్12 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్డు వద్ద భారతదేశానికి, దేశ సైనికులకు ఉగ్రవాదుల నుండి…

  • May 13, 2025
  • 46 views
ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి గజ్జల కనకరాజు

( జనం న్యూస్ చంటి) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరగాలని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను ఇంటింటికీ కలిసి ప్రభుత్వ పాఠశాల యొaక్క ప్రాముఖ్యతను వివరించాలని ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రతి ఇంటికి ప్రచారం…

  • May 13, 2025
  • 43 views
పిడుగుపాటుకు వ్యక్తి మృతి *కుంటినవలస లో విషాద ఛాయలు

జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు పిడుగుపాటుకు మృతి చెందడంతో కుంటినవలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే కుంటిన వలస గ్రామానికి చెందిన రాంబాబు మరో ఇద్దరు…

  • May 13, 2025
  • 67 views
పిడుగుపాటుకు వ్యక్తి మృతి *కుంటినవలస లో విషాద ఛాయలు

జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు పిడుగుపాటుకు మృతి చెందడంతో కుంటినవలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే కుంటిన వలస గ్రామానికి చెందిన రాంబాబు మరో ఇద్దరు…

  • May 13, 2025
  • 88 views
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో టూరిస్టులపై తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన భారత పౌరులకు,అందుకు ప్రతిగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com