• May 12, 2025
  • 55 views
ఘనంగా గంగ దేవత పండుగ

జనం న్యూస్ మే(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో సోమవారనాడు యాదవులంతా కలిసి గంగ దేవమ్మ పండుగ ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా యాదవులు గంపలతో గుడి చుట్టూ తిరుగుతూ బేరీలు, డప్పు చప్పులతో నాట్యం…

  • May 12, 2025
  • 43 views
బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి అభినందనలు తెలియజేసిన అల్విన్ కాలనీ డివిజన్ భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రంగారావు

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేరాలు అరికట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణతో బాలానగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా టి.నరసింహ రాజు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా…

  • May 12, 2025
  • 47 views
ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో

జనం న్యూస్ 12మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయింది రోడ్డు నిర్మాణం విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని…

  • May 12, 2025
  • 57 views
అమ్మ మనసు” పేరుతో కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ హోంగార్డు

జనం న్యూస్ మే 12 న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ ” అమ్మ మనసు” పేరుతో కార్యక్రమం అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వాంబే కాలనీ నందు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ సంస్థ అధ్యక్షురాలు…

  • May 12, 2025
  • 52 views
ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కి

ముఖ్య అతిథి మార్కుక్ మండల్ ( బి.ఆర్.ఎస్) బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎర్రవల్లి కేసీఆర్…

  • May 12, 2025
  • 48 views
మత్స్యగిరి స్వామి దేవాలయానికి జనరేటర్ బహుకరణ.

జనం న్యూస్ 12. మామిడి రవి. రిపోర్టర్ శాయంపేట శాయంపేట మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయానికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తుశేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ సాయి కృష్ణులు కలిసి…

  • May 12, 2025
  • 49 views
ఘనంగా మల్లీశ్వరి కాశీనాథ్ యాదవ్ పదకొండవ వివాహ వార్షికోత్సవ వేడుకలు

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మల్లేశ్వరి కాశీనాథ్ యాదవ్ వారి పదకొండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఉన్న వారి న్యూట్రిషన్ క్లబ్ లో మధులత బిక్షపతి పటేల్ వారి ఆధ్వర్యంలో…

  • May 12, 2025
  • 44 views
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. చెన్నయ్య

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భూదేవి హిల్స్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహం మరియు నాభిశిల బోడ్రాయి ప్రతిష్ట వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చెన్నయ్య ఈ సందర్భంగా…

  • May 12, 2025
  • 53 views
పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి

పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి కి సంబంధించిన మొత్తం 35 మందికి…

  • May 12, 2025
  • 49 views
చోడపల్లిలో డ్రైనేజీ,సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

జనం న్యూస్,మే12,అచ్యుతాపురం: మండలంలోని చోడపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎంపీపీ నిధులతో డ్రైనేజీ, రూ.2.50 లక్షలతో మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ కోన సంధ్య, బుజ్జి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ కోన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com