• May 10, 2025
  • 53 views
దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించారు బిజెపి కార్యకర్తలు

జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు,,దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు. ఈరోజు కొత్తపేట మండల పార్టీ అధ్యక్షులు సంపతి కనకేశ్వర…

  • May 10, 2025
  • 50 views
థియేటర్స్‌లో ”జగదేకవీరుడు అతిలోకసుందరి” రీ రిలీజ్ హంగామా

జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి , అందాల తార శ్రీదేవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ శుక్రవారం…

  • May 10, 2025
  • 47 views
విజయనగరం జిల్లా పోలీసు పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,సిబ్బంది సమస్యల పరిష్కారంకు ప్రత్యేకంగా “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని…

  • May 10, 2025
  • 48 views
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొండ్రు

జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :రాజాంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి 30 అర్జీలను ఆయన…

  • May 9, 2025
  • 105 views
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాం

(జనం న్యూస్ మే 9చంటి) మే 12 2025 అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ…

  • May 9, 2025
  • 94 views
సీలింగ్ భూములపై అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలి

రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పిర్యాదు చేస్తున్న బచ్చల లక్ష్మయ్య. జనం న్యూస్,మే09,జూలూరుపాడు: సీలింగ్ భూమి అక్రమ పట్టాలు,ప్రభుత్వం భూమి పై అక్రమంగా జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలని, వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు మండలం నల్లబండ బోడు, గ్రామ…

  • May 9, 2025
  • 125 views
ఏన్కూర్ లో బడిబాటలో పిటిఎం సమావేశం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 9 : ఏన్కూర్ గ్రామస్తుల సమక్షంలో పిటిఎం సమావేశం నిర్వహించడం జరిగిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ…

  • May 9, 2025
  • 116 views
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాం

(జనం న్యూస్ చంటి) మే 12 2025 అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక…

  • May 9, 2025
  • 93 views
కొండాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం..!

జనంన్యూస్. 09.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాటికలు,…

  • May 9, 2025
  • 61 views
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్. జనం న్యూస్,మే09, జూలూరుపాడు: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఐకెపి కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com