జనంన్యూస్. 06.నిజామాబాదు.ప్రతినిధి. శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని సెక్రటేరియట్లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ,…
శానార్తి తెలంగాణ. 06నిజామాబాదు.ప్రతినిధి. శ్రీమన్నింబాచల క్షేత్రం జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో లింబాద్రి గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది. పవిత్ర లింబాద్రి గుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపుదల కోసం, విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సిఐ సి హెచ్.సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో నవంబర్ 5న…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందు , శ్రీరంగరాజపురం మండలం విశాలాంధ్ర రిపోర్టర్ సురేష్ రెడ్డి ల పత్రికా అక్రిడిటేషన్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఇద్దరు దుండగులు ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు మరణించిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని స్టేడియం కాలనీకి చెందిన బి. చంద్రమౌళి (61) ఒక…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే లోపే ఏపీ లోని పార్వతీపురం-మన్యం జిల్లాలో…
జనం న్యూస్ నవంబర్ 05 శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుతీరారు.దీంతో మండల వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్5- ఇటివల ప్రమాదవశాత్తు అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ ను ఈ రోజు వారి ఇంటికి…
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కుండలేశ్వరం లోని శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధి లో టిడిపి సీనియర్ నాయకుడు పి ఎస్ ఎన్ రాజు (విలేఖరి రాజు ) గారి తల్లి క్రీ.శేపత్సమట్ల సత్యవతి గారి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్ర చెరువు కట్టపై వెలసిన శివాలయంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు శివునికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త…