భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి క్యాంప్ ఆఫీసు నందు జరిగిన పత్రిక సమావేశo
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ 3. o ఈ 11 సంవత్సరాల కాలంలో సుపరిపాలన అమృతకాలం సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు…
కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…
మద్నూర్ జూన్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కార్గ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు చిన్న తడ్గూర్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో…
ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ సంఘం ఎన్నికలలో యాబై ఐదు ఓట్ల మెజారిటీతో మాచర్ల విష్ణు ఘనవిజయం
జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బస్తీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాచర్ల విష్ణు శేరిలింగంపల్లి నియోజక వర్గం, కూకట్ పల్లి డివిజన్ పరిధిలో గల ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ…
పలుఅభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీడీవో
జనంన్యూస్ 17జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని పనులలో భాగంగా కోళ్ల ఫారం మరియు పశువుల కొట్టం (పౌల్ట్రీ ఫార్మ్& క్యాటిల్ షేడ్) లకు మండల పరిషత్…
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి!
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా తోడుపడాలి కార్పొరేటు, ప్రైవేటు అనుమతులేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి!! .జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి…
:రైతుల మేలు కోసమే భూభారతి.
ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 17జూన్ పెగడపల్లి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా పాలనలో భాగంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం…
పాలాభిషేకాలు
(జనం న్యూస్ 16 భీమారం మండల ప్రతినిధికాసిపేటరవి) భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ , బానోత్ విజయ్,చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ లో…
శ్రీ పాప నాశేశ్వరా దేవాలయం లో జరిగిన శ్రీ రుద్ర చండి హోమం లో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయం లో జరిగిన శ్రీ రుద్ర చండి హోమం కార్యక్రమానికి ఆలయ…
మావో లాతొ చర్చలు జరపాలీ…..భౌద్ధిస్ట్ సోసైటి ఇండియా జిల్లా యూనిట్*
(జనం న్యూస్ చంటి జూన్ 16) భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధాని అయ్యారు. ప్రజల ప్రాథమిక హక్కులను ముఖ్యం గా జీవించే హక్కును పరిరక్షించే బాధ్యత మీ పై ఉంది.ప్రొణం ఎంతో విలువైనది ఒకసారి మనిషి ప్రాణం…
బిజెపి పాలనపై రచ్చబండ కార్యక్రమం
జనం న్యూస్, జూన్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో సోమవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ, పరిపాలన…