రామునిబండ జాతరకు పోటెత్తిన భక్తులు.. జనం న్యూస్, నవంబర్ 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవ్పూర్ మండలం లోని జంగం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రాముని బండ శ్రీసీతారాముని ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు బుధవారం శ్రీ రాముని బండ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని స్థానిక తాసిల్దార్ కార్యా లయం నందు బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పి జి ఆర్ ఎస్…
మండల అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 06నవంబర్ పెగడపల్లి ఐదవ రోజుతో ముగిసిన బీసీనాయకుల రిలే నిరాహార దీక్షజగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో…
మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ జనం న్యూస్ 06నవంబర్ పెగడపల్లి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గత పది రోజుల నుండి నేటి వరకు మండల కేంద్రంలో ఉన్న ఐకెపి ఫ్యాక్స్ వరి…
జనం న్యూస్ నవంబర్ 5 నడిగూడెం గ్రామ పంచాయతీ కార్మికులపై దాడి అప్రాజస్వామికని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో పెంపుడు కుక్క మరణించిన విషయం తెలుసుకొని పెంపుడు కుక్కయజమాని, బంధువులు కార్మికులపై…
న్యూస్ నవంబర్ ఐదు ముమ్మిడివరం ఈరోజు అనగా411 2025 తేదీ ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం లో చెయ్యరు పెనుమల్ల బంటుమిల్లి లక్ష్మీవాడ ఉప్పూడి ఉండలేశ్వరం నడవపల్లి గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ వై.ఎస్ జగన్మోహన్…
వీరన్నపేట మాజీ ఎంపీటీసీ ఎలికట్టే శివ శంకర్ గౌడ్ జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన ఎలికట్టే శివ శంకర్ గౌడ్,ప్రజా సమస్యలను తనదైన శైలిలో తీర్చుతూ అందరి…
(జనం న్యూస్ చంటి నవంబర్ 5) నారాయణరావుపేట్ మండల కేంద్రంలోని, బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి…
జుక్కల్ నవంబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండే బల్లూర్ గ్రామంలో వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడడంతో బైకులు గుంతల పడడంతో బైకులకు రాకపోకలు ఇబ్బంది పడుతున్న వలన ఈ విషయము తెలుసుకున్న జుక్కల్ పోలీసులు…
(జనం న్యూస్ చంటి నవంబర్ 5) సిద్దిపేట : కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని ప్రసిద్ధ కోటి లింగాల దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఉదయం వేళల నుంచే భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ కోటి లింగేశ్వర స్వామి…