పరిగి బస్ స్టేషన్ లో నగలు దొంగలించిన వ్యక్తి రిమాండ్.
జనం న్యూస్ మే 3, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పరిగి బస్టాండులో గత నెల 17వ తేదీన ఇద్దరు వ్యక్తుల నుండి బంగారం నగలు దొంగలించిన వ్యక్తులు పరిగి పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఆంధ్ర రాష్ట్రముకు చెందిన…
సిరికొండలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం..!
జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి. జనగనణతో పాటు కులగనన ను ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం సిరికొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.…
రాజుల గ్రామంలో నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే….
బిచ్కుంద మే 3 :- జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఆశోక్ సోదరుడి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిందే…
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ పథకమైన పేద మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తుంది. బండి రమేష్
జనం న్యూస్ మే 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా పేద మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తున్నదేనని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో…
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందిఅధిక శాతం ఉన్న బీసీలకు పూర్తి న్యాయం చేకూరె అవకాశం ఉంది జనసేన నాయకుడు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ మే 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే కులగణన పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు. మోదీ ప్రభుత్వ…
సీనియర్ పాత్రికేయులకు ఘన సన్మానం. తెలుగు జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో
అక్రిడేషన్ తో పని లేకుండా ఆరోగ్య భీమాలో అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టి ఇవ్వాలి. స్థానిక పాత్రికేయుల కుటుంబాలకు (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాలు కల్పించాలి. చిలకలూరిపేట:…
ప్రతిభకు పట్టాభిషేకంలింగంపల్లి వర్షిత్ ను సన్మానిస్తున్న ప్రిన్సిపల్
జనం న్యూస్ 03 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో లింగంపల్లి వర్షిత్ 433/470 మార్కులు సాధించిన సందర్భంగా వర్షిత్ ను…
బెట్టింగులకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతోసహా 11 మంది అరెస్టు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 03 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలోని శివరాంపురం గ్రామ శివార్లలోని మామిడి తోటలోఆన్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ప్రధాన…
టిఆర్పిఎస్ శాయంపేట మండల అధ్యక్షులుగా సామల మధుసూదన్
.జనం న్యూస్ మే 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టిఆర్ పిఎస్) శాయంపేట మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్ వి కే కే…
శంకరాచార్య జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం
జనం న్యూస్; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ; 3 మే శనివారం; వైశాఖ శుద్ధ పంచమి, శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని. ఉదయం…