• November 5, 2025
  • 45 views
కార్తీక పౌర్ణమి శోభ: తర్లుపాడు మండలంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలుతర్లుపాడు:

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని శైవ క్షేత్రాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్లుపాడు గ్రామం: శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం…

  • November 5, 2025
  • 39 views
తుఫాను దెబ్బకు కూలీల కష్టాలు: తర్లుపాడు మహిళా కార్మికులు ప్రత్యామ్నాయం కోసం ఆందోళన!

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 వర్షాకాలంలో అధిక వర్షపాతం మరియు తుఫాను కారణంగా తర్లుపాడు మండలంలో వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతినడంతో, మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు జీవనోపాధి కోసం పక్క మండలాలైన కుర్చేడు…

  • November 5, 2025
  • 29 views
తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగాజి రాఘవరావు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 గిద్దలూరు మండలం కిష్టం శెట్టిపల్లి పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి గా గొట్టిపాటి రాఘవరావు విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు

  • November 5, 2025
  • 29 views
విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు

“ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలింపు” (పయనించే సూర్యుడు నవంబర్ 5 రాజేష్) దౌల్తాబాద్: ట్రాన్స్ ఫార్మ్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ 45…

  • November 5, 2025
  • 29 views
ఈనెల ఒకటి నుండి డిపాజిట్ సేకరణ మాసొచ్చావం…

డిసిసిబి మేనేజర్ దీపక్ కుమార్.. పాపన్నపేట, నవంబర్ 4. (జనంన్యూస్) జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి 30 వరకు డిపాజిట్ల సేకరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ దీపక్ కుమార్ వెల్లడించారు, మాస ఉత్సవాలలో భాగంగా…

  • November 5, 2025
  • 32 views
చార్మినార్, ఎక్స్ ప్రెస్ ఉత్తమ అవార్డులు2025 పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 5, నవంబర్ చార్మినార్, ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్ పుట్టా రమేష్ ఆదేశాల మేరకు చార్మినార్, ఎక్స్ ప్రెస్ స్టేట్, , చీప్ బ్యూరో షేక్ మహబూబ్ చేతుల…

  • November 5, 2025
  • 29 views
ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకుంటే డిపోని ముట్టడి చేస్తాం : ఏబీవీపీ

జనం న్యూస్ 4 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం సాయంత్రం ఐదు గంటలకు బస్సు నడపాలని లేనిచో బస్సులను…

  • November 5, 2025
  • 39 views
రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇంచార్జ్ బి వీరేశం నవంబర్ 5 సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి ప్రజలను కార్యాలయాల…

  • November 5, 2025
  • 36 views
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి- ప్రిన్సిపాల్ రవికుమార్ జనం న్యూస్- నవంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయసంస్థ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలకు…

  • November 5, 2025
  • 34 views
మాదిగ జాగృతి సంఘం మండల అధ్యక్షుడిగా మద్దూరి నరేష్ మహారాజ్ నియామకం

జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట రూరల్, నవంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండల మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్ ) మండల అధ్యక్షుడిగా బుస్సాపూర్ గ్రామానికి చెందిన…