• May 1, 2025
  • 62 views
రామగుండం పోలిస్ కమిషనరేట్ కేసు నిందుతుల అరెస్ట్

జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తేది:28.04.2025 నాడు మద్యాహ్నం అందాద 2.30 గంటలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నందు పిర్యాది భర్త అయిన/ మృతుడు/ పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు,…

  • April 30, 2025
  • 410 views
కంగ్టి మండలంలో పదవ తరగతి పరీక్షల్లో 100కు 100% ఉత్తీర్ణులు ఎంఈఓ రహీమొద్దీన్

జనం న్యూస్,,ఏప్రిల్ 30,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ రహీమొద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 582 మార్కులతో రాథోడ్ పరశురామ్,మండల్ ప్రథమ స్థానాన్ని సాధించారు.లిటిల్ స్టార్ పాఠశాల…

  • April 30, 2025
  • 96 views
పదో తరగతి ర్యాంకులు కొట్టిన విద్యార్థులు

జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ ) 10వ తరగతి ఫలితాలలో మార్కుక్ మండలం నుండి 243 మందికి గాను 242 మంది పరీక్ష కు హాజరైనారు. ఇందులో 199 మంది విద్యార్థులు…

  • April 30, 2025
  • 107 views
10వ తరగతి ప్రథమశ్రేణిలో పాసైన రామకృష్ణను ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు

జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు.10వ…

  • April 30, 2025
  • 78 views
కోరపెల్లి గ్రామంలో చదువుల తల్లి

మండల టాపర్ గా గిరవేణ స్పందన జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // జమ్మికుంట// కుమార్ యాదవ్ ..పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జమ్మికుంట మండలం లోని ప్రభుత్వ పాఠశాలలు అన్ని చక్కటి విజయాన్ని అందించారు.మండలంలో ప్రభుత్వ పాఠశాలల…

  • April 30, 2025
  • 75 views
మునగాల మండల పదవ తరగతి ఉత్తీర్ణత 98.4 శాతం

జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల ఉన్నత పాఠశాలల,గురుకుల స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదో తరగతిలో 100% వచ్చినటువంటి పాఠశాలల ఉపాధ్యాయులకు…

  • April 30, 2025
  • 108 views
10వ తరగతి ప్రథమశ్రేణిలో పాసైన రామకృష్ణను

ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక,…

  • April 30, 2025
  • 78 views
ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు సమర్థనీయం.ఎంపీ చామలకు చులకన భావము తగదు…

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ జనం న్యూస్ 01మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బీజేపీ అధికార ప్రతినిధి మర్రి పెల్లి సత్యం, మాట్లాడు తూ…

  • April 30, 2025
  • 90 views
కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి.

జనం న్యూస్ ఏప్రిల్ 30(నడిగూడెం) కుక్కలు దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడి గుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గోర్రె…

  • April 30, 2025
  • 137 views
చిన్ననాటి స్మృతులను పంచుకున్న పూర్వ విద్యార్థులు

95- 96 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఘనంగా ఆత్మీయ సమ్మేళనం జనం న్యూస్ 01 మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995 96 సంవత్సరంలో చదివిన పూర్వ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com