తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం…
అధ్యక్షులు వడ్లపల్లి చంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ తేరా మణిపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి గారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు సి ఓ ప్రభాకర్ గారు…
పీ.ఏ.పల్లి మండలం లోని తహశీల్దార్ కార్యాలయం ni ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్ డి వో రమణ రెడ్డి. తహశీల్దార్ ఆఫీసు లో భూ భారతీ, సాదా బైనమా, దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలని చెప్పాడు.ఈ తనిఖీ లో ఆర్ డి…
గుడిపల్లి మండలం లోని కోదండాపురం లో పురాతన శివాలయము తెల్లవారు జామున నుండి మహిళలు అనేకమంది వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. గ్రామములో ప్రజలు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పురాతన శివాలయము దర్శించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…
గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!! జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…
జనం న్యూస్ సెప్టెంబరు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.25 కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని, వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు…
(జనం న్యూస్ 5 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) చేకుర్తి సత్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మైదానంలో స్మారకార్తంగా ఖోఖో క్రీడా పోటీలు, చేకుర్తి సరోజన సత్యనారాయణ…
జనం న్యూస్ నవంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ‘ భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించకున్నా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం కాంగ్రెస్ నేతలు…
జనం న్యూస్ నవంబర్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లాలో ఏపీ ఈ పి డి సి ఎల్ సర్కిల్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆహ్వానం మేరకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు…
జనం న్యూస్ నవంబర్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురంభీం జిల్లా వాంకిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో కమన గ్రామానికి చెందిన లోబడే విమల భర్త పెంటు వీరితో కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి వివాదంలో…