మధ్యాహ్న భోజన వంట పాత్రలను ఏజెన్సీలకు పంపిణి
జనం న్యూస్ ఏప్రిల్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కు మధ్యాహ్నభోజనం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని భాగంగా ప్రభుత్వం వంట పాత్రలుపంపిణి చేశారు. ఆ పాత్రలను…
ఆర్టీసీ ద్వారా ప్రభుత్వ పుస్తకాల పంపిణీ
జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం స్థానిక ఎంసీఏ రోడ్ లో ఉన్న గవర్నమెంట్ గోడం వద్ద 10వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం…
ఉగ్ర దాడికి నిరసనగా ముస్లిం సమాఖ్య ర్యాలీ”
జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా శుక్రవారం విజయనగరంలో నూరుల్ ముస్తఫా మస్టిద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందూ ముస్లిం బాయి…
పోలీసు డాగ్ కెన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, చేధనలో విశేషంగా పని చేస్తున్న పోలీసు డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు…
“కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి”
జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన తెలిపారు. ఆయన…
ఉగ్రవాద దాడిని ప్రజలందరూ ఖండించాలి”
జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రజలందరూ ఖండించాలని నాయి బ్రహ్మణ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు టివి.దుర్లారావు అన్నారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద…
పహాల్గవ్ దాడి ఖండిస్తూ రెండవ రోజు నిరసన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్
జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : కాశ్మీర్ ప్రహల్గామ్లో 22-04-2025 న పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ, ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో…
10వ తరగతి తుది పరీక్షల్లో 100శాతం ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించిన పోలీసు స్కూలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం పోలీసు లైన్స్ లో నడపబడుతున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులు…
రజతోత్సవ సభకు తరలి రావాలి…బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్
జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఈ నెల 27వ వరంగల్ లో నిర్వహించే బీఆర్ఏస్ రజతోత్సవ బహిరంగ సభను జయ ప్రదం చేయాలని, విద్యార్థి, యువజన విభాగం, గౌడ్ సంఘం నాయకులు…
త్రాగునీరు, డ్రైనేజీలను పరిశీలించిన సర్పంచ్, తెదేపా నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 25 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)గోరంట్ల మేజర్ పంచాయతీ :రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలు మేరకు 4వ వార్డ్ లో స్థానిక టీడీపీ నాయకులు వార్డ్ లో తాగునీరు, డ్రైనేజీ…