• April 24, 2025
  • 43 views
అంగన్వాడీల కలెక్టరేట్ ముందు ధర్నా విజయవంతం …

జుక్కల్ ఏప్రిల్ 24 జనం న్యూస్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవు ఇవ్వాలని ఈరోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న…

  • April 24, 2025
  • 57 views
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు

జనం న్యూస్ ఏప్రిల్ 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సమేల గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…

  • April 24, 2025
  • 45 views
పహాల్గామ్ లో హిందూ పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

జనం న్యూస్ ఏప్రిల్ 23:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రం లో బుధవారం రోజునాజమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకుల పైన జరిగిన హేయమైన చర్యకు నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మండలంలోని అన్ని హిందూ యువజన సంఘాలు మరియు…

  • April 24, 2025
  • 58 views
అమాయకులపై దాడి మాత్రమే కాదు.. కశ్మీర్‌పై జరిగిన దాడి: పహల్గాం ఘటన పై “వైసీపీ నేత”ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి “బిక్కా రామాంజనేయరెడ్డి”.

జనం-న్యూస్, ఏప్రిల్ 24,(ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ భండా రామ్): జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ మారణకాండను వైసీపీ నేత, ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి బిక్కా రామాంజనేయరెడ్డి ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం…

  • April 24, 2025
  • 43 views
పది రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యలో ఇంటర్నషిప్ కార్యక్రమం

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ఏప్రిల్ 24:Z . P. H. S పెదబొండపల్లి హైస్కలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో భాగంగా 10రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యలో ఇంటర్నషిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇంటర్నషిప్ పూర్తి…

  • April 24, 2025
  • 46 views
ఆపదలో ఉన్న అంజలి కి సహాయం చేసిన..శిరీష ఆకినపల్లి

జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) హుజురాబాద్ మండల్ చెల్పూర్ గ్రామం అయినటువంటి, ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అంజలి ఇటీవల జరిగిన సీఎం కప్ ఫైనల్ వరకి వెళ్లి హైదరాబాదులో జరిగిన ఫైనాల్…

  • April 24, 2025
  • 45 views
ఇంటర్మీడియట్ లో తెలుగు తప్పక ఉండాలి

జనం న్యూస్:24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై. రమేష్:ఇంటర్మీడియట్ లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట…

  • April 24, 2025
  • 44 views
విశేష ప్రతిభను చూపిన సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినులు

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 23: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రీ మెట్రిక్ బాలికల వసతిగృహం, పార్వతీపురంలో చదువుతున్న విద్యార్థినులు పదవ తరగతి ఫలితాలలో విశేష ప్రతిభ చూపారు. మొత్తం 22 మంది విద్యార్థుల్లో ఐదుగురు…

  • April 24, 2025
  • 48 views
ఈనెల 26న సప్తశతి పుస్తకావిష్కరణ

జనం న్యూస్ :24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో భూంపల్లికి చెందిన కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ కలదని…

  • April 24, 2025
  • 43 views
నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి ఎస్ శివ కుమార్ కి ఘన సన్మానం

అదనపు కోర్ట్ ఏర్పాటు కోసం జిల్లా జడ్జి వినతి పత్రం.. హుజురాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com