జనం న్యూస్ నవంబర్ 27 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో జగిత్యాల ఐ ఎం ఏ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాతల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా రోగులకు రక్తం కొరత తీరటం…
జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు 27.11.2025 వ తేదీన ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ సింగరాయపాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త నందకిషోర్ గారు , డి రాజశేఖర్ ఏ డి ఏ గారు…
జనం న్యూస్, నవంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బోనగిరి శ్రీనివాస్ ఇంటి ప్రక్కన ఉన్న రేకుల షెడ్డు క్రింద నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటీ…
పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మండలం మంగా నెల్లూరు గ్రామంలో ఎర్ర బత్తిన క్రిష్ణయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎం జేజే బి వై యాక్టివ్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.27- 11- 25 ప్రభుత్వబాలికల జూనియర్ కళాశాల రాయచోటి నందు ఈ రోజు NSS ప్రతేక శిబిరం ఇంది రమ్మ కాలనీ చెర్లోపల్లి లో ఆదర్శ పాఠశాల లో నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా నాలుగవ…
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవ అంటూ శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ(8341221414) కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మరియు చాపలు దాతలు సహకారంతో…
. గ్రామపంచాయితీ నామినేషన్లపై సూచనలు జనం న్యూస్ నవంబర్ 27 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల నేపధ్యంలో మండలంలోని కేశవాపూర్ క్లస్టర్ను గురువారం రోజున సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27. తర్లుపాడు మండల కేంద్రమైన స్థానిక బస్టాండ్ సెంటర్లో, మార్కాపురం జిల్లా ఏర్పాటు సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27 తర్లుపాడు వాస్తవ్యులు, జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామాజిక కార్యకర్త అయినటువంటి కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ, నేను దీన స్థితిలో ఉన్న స్మశాన వాటికను దత్తత తీసుకొని తర్లుపాడు లోని ఆర్యవైశ్యులు…
బాన్సువాడ. నవంబర్.26 (జనంన్యూస్) కీ. శేషలు తెలుకుంట చంద్ర కుమార్ గురుస్వామి కుమారులు అయిన తేలుకుంట శ్రీధర్ తేలుకుంట శ్రీనివాస్ స్వాములు రంగ రంగా వైభంగా కళ్యాణం నిర్వహించారు ఈ సారి శ్రీధర్ స్వామి 18 వ శబరిమల యాత్ర చేస్తున్నారు…