బిచ్కుంద మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు.
బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ…
తెలంగాణ బిజినెస్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న -పాతనబోయిన సంతోష్ కుమార్
జనం న్యూస్ -ఫిబ్రవరి 18- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమార్ హైదరాబాదు లోని డిపార్క్ హోటల్లో టైకున్ మీడియా నిర్వహించినటువంటి తెలంగాణ బిజినెస్ ఇన్నోవేషన్ అవార్డును…
జమ్మికుంట లొ ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు..
జనం న్యూస్ //ఫిబ్రవరి 17 ;జమ్మికుంట //కుమార్ యాదవ్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపారు.కెసిఆర్ జన్మదిన సందర్బంగా జమ్మికుంటపట్టణం లొ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో భారీ…
రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.
జనం న్యూస్. 17ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు నాటి…
ల్లంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.
జనం న్యూస్. 17ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు నాటి ఘనంగా…
:తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.
జనం న్యూస్. 17 ;ఫిబ్రవరి 2025 .కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు…
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.
జనం న్యూస్. 17 ;ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి మొక్కలు…
నానాజీకి పలువురు అభినందనలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం పాటుపడ తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి సూర్యనారాయణ గుప్తా (నానాజీ) అన్నారు. కాట్రేనికోన గ్రామానికి చెందిన నానాజీ బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు,ఈ…
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలుపెంచాలి ఎం.ఈ ఓ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.విద్యా ప్రమాణాలు పెంచాల.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వృత్తి పట్ల అంకితభావం తో పనిచేసి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని MEO 1 మరియు 2 L.నాగయ్య..C.R.అనంత కృష్ణ నందలూరు ఇన్చార్జి హెడ్మాస్టర్ షేక్ రౌఫ్…
చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి
జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :విజయనగరంలో సుదీర్ధ కాలం ఓ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేసిన శనపతి శ్రీనివాసరావు చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతి చెందారు. శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఓ…