కంభం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి కి చిరు సత్కారం.
అభినందించిన బేస్తవారిపేట టీడీపీ నాయకులు కంభం ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కంభం చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి ని బుధవారం నాడు…
తెలంగాణ ఆత్మకు శతకోటినమస్కారాలుఆయన ఆశయాలే మా మార్గదర్శకం. కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ ఆగస్టు 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో డాక్టర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివేకానంద నగర్ కార్పొరేటర్…
గట్టుపల్లి లో భారీ వర్షం
జనం న్యూస్ ఆగస్టు 06 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి నాళాలు నిండి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని…
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. న్యూస్ ఢిల్లీ. దేశం లోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన చేసి జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కొరకు ఢిల్లీ పెద్దలకు 42% బిల్లు పంపితే ఏలాంటి…
రహదారిపై మరమ్మతులు చేయించిన! హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్. ఆగస్టు5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామం నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగామారి అటు ప్రజలు ఇటు వాహనదారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హత్నూర గ్రామ యువకులు ఈ విషయాన్ని…
తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ
జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ అన్నారు తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక…
నూతన కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు ను కలిసిన చెట్టిచెర్ల టీడీపీ లీడర్స్
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించి, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన…
గుమ్మిర్యాల్ గ్రామంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన-ఎస్ ఐ పడాల రాజేశ్వర్
జనం న్యూస్ ఆగస్టు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో మంగళవారం రోజునా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంనిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్.ఐపడాల రాజేశ్వర్ పాల్గొని గ్రామ ప్రజలకు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తలు, గంజాయి…
సీఐ పి రంజిత్ రావు కు సన్మానం చేసిన నాయకులు
జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు టిపిసి లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీటిలో 2025 సంవత్సరం కు స్టేట్ లెవెల్ లో…
విజయనగరం జిల్లాలో పేలుతున్న నాటు తుపాకీ…
జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కొత్తవలస(M) ముసిరాంలో సిమ్మ అప్పారావు సమీప బంధువును నాటుతుపాకీతో మంగళవారం సాయంత్రం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ షణ్ముఖ రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్…