హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ఎస్సై విజయ్ కొండ
మద్నూర్ మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై విజయ్ కొండ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.హోలీ పండుగను పురస్కరించుకొని మండల ప్రజలకు పోలీసు శాఖ తరపున…
వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఫ్యానుని బహుకరించిన కసెట్టి జగన్.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 13 ఈ రోజు వెలుగొండ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేసవిని దృష్టి లో వుంచుకుని లక్ష్మక్కపల్లి ఎంపీపీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, వెలుగొండ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు కశ్శెట్టి. జగన్ బాబు గారు…
గుండె కల్లూరు రేషన్ షాపును తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి….39.66 క్వింటాలు రేషన్ మాయం…
రేషన్ డీలర్ పై చర్యలకు ఉన్నత అధికారులకు నివేదిక… బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె కల్లూరు రేషన్ షాపులో 39.66 క్వింటాల రేషన్ మాయం అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి తనిఖీల్లో వెల్లడయింది. వివరాలకు…
సచివాలయాన్ని సందర్శించిన డియల్డిఓ కళ్లి శ్రీనివాసరెడ్డి
జనం న్యూస్ తర్లుపాడు మండలం. మార్చి 13. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామ సచివాలయాన్ని డియల్ డి ఓ కళ్లి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు సచివాలయం లో ఉన్న ఏయన్ యం ఆశ వర్కర్స్ ని టీకాలు వేస్తున్నారా…
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి
జనం న్యూస్// మార్చ్// 13 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట ప్రజలకు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, హోలీ మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా స్థానికులతో మరియు బిర్యానీ పాయింట్ సెంటర్…
పలు కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
జనం న్యూస్ మార్చి 13 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య వల్ల మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ మెట్టు…
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జనం న్యూస్, మార్చ్ 13,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెంచిన గడిల యాదగిరి, గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకుడు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని…
బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేసిన కెపిహెచ్బి కాలనీవాసులు
జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ రెండవ వెంచర్ కి సంబంధించి ఫైనల్ కాస్ట్ అధిక వడ్డీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు నివాసితులు గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ…
హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
జనం న్యూస్ మార్చి 13(నడిగూడెం) మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నడిగూడెం మండల ఎస్సై జి. అజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.హోలీ పండుగను పురస్కరించుకొని మండల ప్రజలకు పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా…
కొల్లు పాపయ్య దాతృత్వం వెలకట్ట లేనిది
జనం న్యూస్ మార్చి 13(నడిగూడెం) నడిగూడెం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ స్థల దాత కొల్లు పాపయ్య వర్ధంతి సందర్భంగా పాఠశాలలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు.కొల్లు పాపయ్య దాతృత్వం వెలకట్టలేనిదని, ఆయన పాఠశాలకు ఉచితంగా…