• April 9, 2025
  • 19 views
పోలీసు సిబ్బంది ఆర్ధిక అవసరాలకు ఆసరాగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 8న…

  • April 9, 2025
  • 18 views
వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ గా ఏలూరు వెంకటరమణ.

జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏంజెల్ ప్రైడ్ వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెందుర్తి కి చెందిన ఏలూరు వెంకటరమణ నియమితులయ్యారు. ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు పిల్లి యజ్ఞ నారాయణ…

  • April 9, 2025
  • 19 views
విజయనగరం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు

జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌పై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో క్యాన్సర్‌ కేసులు 5,968,…

  • April 9, 2025
  • 27 views
ముద్దసాని సేవలు మరువలేనివి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి.. నివాళులు అర్పించిన పోలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. రాజకీయాలకు కొత్త ఒరవడి నేర్పి, ప్రజా జీవితంలో డైనమిక్ గా వెలుగొందిన…

  • April 8, 2025
  • 27 views
బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహిని జి మృతి

జనం న్యూస్, ఏప్రిల్ 9 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర…

  • April 8, 2025
  • 21 views
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పద్మశాలి కులస్తులు

జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామానికి చెందిన యువకుడు బాసర వేద పాఠశాలలో చదువుతున్న బండారి మణికంఠ ఇటీవల విద్యుత్ షాక్కు గురై మరణించగా అతని తల్లిదండ్రులైన బండారి రాజేందర్ కవిత ను…

  • April 8, 2025
  • 30 views
ప్రగతి చక్రం పురస్కారంలో అవార్డు అందుకున్న నర్సంపేట డిపో ఉద్యోగులు

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 08-04-2025 అభినందనలు తెలిపిన డిపో మేనేజర్ తేది 08/04/2025(మంగళవారం )రోజున ఆర్టీసి వరంగల్ రిజియన్ యందు ఆర్మ్ విజయ బాను ఆధ్వర్యంలో ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట డిపో ఉద్యోగి డ్రైవర్…

  • April 8, 2025
  • 25 views
పద్మశాలి సంఘ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘ మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండ ల అధ్యక్షుడిగా వంగరి సాంబ య్య,,ప్రధాన…

  • April 8, 2025
  • 21 views
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శేరి సతీష్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఈరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన స్పీకర్‌గా బాధ్యతలు…

  • April 8, 2025
  • 22 views
గరి సధాన్యం నోము మరియు లక్ష వత్తులు నోము

జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేనికోన ‘కాట్రేనికోన గ్రామంలో గ్రంధి నారాయణ మూర్తి(నాని బాబు) దంపతులు గ్రంధి స్వామి గుప్త అయ్యన్న దంపతులు నిత్య అన్నదాన ఫలితం కోసం గరిస ధాన్యం నోము మరియు లక్ష వత్తుల నోము కార్యక్రమం నిర్వహించడం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com