• April 8, 2025
  • 24 views
రాపోలు గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

జనం న్యూస్ 08 ఏప్రిల్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 5 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. గ్రామ కాంగ్రెస్…

  • April 8, 2025
  • 21 views
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష – జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జి. అన్నా ప్రసన్న కుమారి

జనం న్యూస్, ఏప్రిల్ 09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రంగా ఉన్నందున ప్రజలు వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన జాగ్రత్తల పై…

  • April 8, 2025
  • 19 views
ముఖ్యమంత్రి సహయనిధి చెక్కుల పంపినీ

జనం న్యూస్ ఎప్రిల్,8 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని తుంగూర్ గ్రామంలో నిరుపేద కుటింబాలకు ముఖ్య మంత్రి సహయ నిది చెక్కులను ఈ రోజు మాజి మంత్రి జీవన్ రెడ్డి సహయ సహకారం తో మంజూరు చేయించడం జరిగింది.…

  • April 8, 2025
  • 22 views
అహింసా మార్గంలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఏఐసీసీ మరియు డీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు నేడు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి…

  • April 8, 2025
  • 22 views
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి….. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిబంధనల ప్రకారం పరిష్కరించాలి ఇండస్ట్రీయల్ పార్క్ లో ఎస్సీ ఔత్సాహికవేతలకు భూ కేటాయింపు అవగాహన ఎస్సి కార్పొరేషన్ క్రింద నూతన లబ్దిదారులకు పథకాలను అందించాలి ఎస్సీ ఎస్టీ కేసులలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎన్టిపిసి…

  • April 8, 2025
  • 27 views
విద్యుత్ కాంతులతో జోగినాథ స్వామి రథం

జనం న్యూస్ 8-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి జోగిపేట జోగినాధ జోడు లింగాల జాతర దశమి నాడు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జోగిపేట రథం 50 పిట్ల ఎత్తయిన రథం శ్రీ…

  • April 8, 2025
  • 21 views
కల్యాణలక్ష్మి చెక్కులు త్వరగా లబ్దిదారులకు ఇవ్వండి కౌశిక్ రెడ్డి

రీల్స్ చేయడం ఆపేసి రియల్ లైఫ్ లోకి కౌశిక్ రెడ్డి రావాలి..ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కౌశిక్ రెడ్డి..చెక్కులు పంచకపోతే లబ్దిదారులు మండల కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి.. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ //…

  • April 8, 2025
  • 18 views
జమ్మికుంట మండలం యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవం

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆద్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల…

  • April 8, 2025
  • 20 views
ఏ క్షణమైనా సమ్మె చేయడానికి సిద్ధం

గ్రామపంచాయతీ కార్మికుల గోసలు పట్టించుకోరా.. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి అనుబంధం జమ్మికుంట మండల…

  • April 8, 2025
  • 21 views
మంద కృష్ణ మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న శిరీష అకినపల్లి

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమం కోసం విలువైన సమయం వెచ్చించి ఎంతో శ్రమించిన, కళానేతలందరితో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆత్మీయ సమావేశం,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com