• June 12, 2025
  • 11 views
ప్రపంచ శాంతి &భారత దేశ క్షేమం కోసం క్రైస్తవ భక్తులు ఉపవాసం దీక్ష చేసారు.

జనం న్యూస్ 12జూన్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. హుస్నాబాద్ :ప్రపంచ శాంతి, భారత దేశ క్షేమం అభివృద్ధి కోసం హుస్నాబాద్ పట్టణ కేంద్రం లోని వెంకటేశ్వర గార్డెన్ లొపాస్టర్లు క్రైస్తవ భక్తులు బుధవారం 12గంటల ఉపవాసం…

  • June 12, 2025
  • 12 views
జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాలనీ నందు ఉన్న మద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా వెంకట…

  • June 12, 2025
  • 20 views
ఈరోజు బందారం షేర్ పల్లి భూభారతి కార్యక్రమం లో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్

(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బందారం షేర్ పల్లి గ్రామంలో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రైతులు తమ రిజిస్ట్రేషన్ కానీ భూములను భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బైనాములు…

  • June 12, 2025
  • 14 views
దొమ్మాట ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం

(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు పాఠశాల పున :ప్రారంభం రోజున ప్రాథమిక పాఠశాల దొమ్మాటలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు పాఠశాల…

  • June 12, 2025
  • 12 views
ప్రాథమిక పాఠశాల బందారంలో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

(జనం న్యూస్ చంటి జూన్ 12) దౌల్తాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల బంగారం గ్రామంలో పాఠశాల పున ప్రారంభం మొదటి రోజున విద్యార్థులకు అంగరంగ వైభవంగా స్వాగతం పలికామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ అన్నారు బడి ప్రారంభం మొదటి రోజున…

  • June 12, 2025
  • 15 views
ఈరోజు బందారం షేర్ పల్లి భూభారతి కార్యక్రమం లో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్

(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బందారం షేర్ పల్లి గ్రామంలో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రైతులు తమ రిజిస్ట్రేషన్ కానీ భూములను భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బైనాములు…

  • June 12, 2025
  • 14 views
అండర్ 15 క్రికెట్ బాలికల విభాగంలో నందలూరు బాలికల ప్రతిభ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. CAYD(క్రికెట్ అసోసియేషన్- ఆఫ్- వైఎస్ఆర్ -డిస్ట్రిక్ట్) జట్టులో CAYD నందలూరు సబ్ సెంటర్ నుండి U-15 బాలికల విభాగములో విభా స్కూల్ కు చెందిన పూర్విజా, గిప్సిత (కేంద్రీయ విద్యా లయం రాజంపేట) కు…

  • June 12, 2025
  • 18 views
రోళ్లవాగు ప్రాజెక్టు సందర్శించిన అటవీ శాఖ అధికారులు

జనం న్యూస్ జూన్ 12 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం ఇ ముంపునకు గురువుతున్న అటవీ భూములకు అటవీ శాఖ తోపాటు కేంద్రం పర్యావరణ అనుమతి రావాల్సి ఉందని. ఇందుకు సమయం పడుతుందని ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్…

  • June 12, 2025
  • 14 views
విస్కృతంగా పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర ప్రచారం

జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దివ్యాంగులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాల పట్ల అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చైతన్య యాత్ర ప్రచారం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ ఆధ్వర్యంలో…

  • June 12, 2025
  • 18 views
యోగ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నియోజవర్గం మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కళాశాలలో యోగాడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ కోరారు ఈ సందర్భంగా ఆయన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com