ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు
జనం న్యూస్ జూన్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిని కలిసి రాజమండ్రి ఎయిర్ పోర్ట్…
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి
జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పలు ఎరువుల దుకాణాలను మరియు సొసైటీలలో తనిఖీలలో భాగంగా ఎరువులను రైతులకు ఈ పాస్ ద్వారా మాత్రమే ఇవ్వాలనిసూచించడం జరిగింది. రైతులు ఎరువు బస్తాలు కొనుగోలు చేసి…
పేదోళ్ల ఇండ్ల లిస్టు మార్చారు
ఎకరాల భూమి ఉన్నోడు పేదోడ భూమి గుడిసె లేనోడు పేదోడ (జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను గ్రామస్తులు ఎన్నుకోకుండా ఎవరి ఇష్ట ప్రకారం వారే…
దేశంలోనే మొట్ట మొదటి, పీఎం కేర్ చెక్కును అందుకున్న తూర్పు గోదావరి జిల్లా వాసి
జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత దేశంలోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య – పిఎం బాల సంరక్షణ యోజన(పిఎం కేర్) చెక్కును రాజమహేంద్రవరంలో అందజేశారు. కోవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు చిన్నారు…
హైదరాబాద్ అభివృద్ధిలో ‘హెచ్- సిటీ’ గేమ్ చేంజర్నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ లో రూ.పది వేల కోట్లు కేటాయించాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*హైదరాబాద్ నగరాభివృద్ధిలో “హెచ్ సిటీ” ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర…
రక్తదానం వెలకట్ట లేనిది.. అదిప్రాణంతో సమానం..!
జనం న్యూస్ 27-6-25 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారు ఇక్కడ వచ్చిఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జీవితంలో రెండు దానం గొప్పది…
సెక్యూరిటీ కార్మికుడికి రావలసిన వేత్తనం ఇప్పించినబిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిడ్జ్ ఫెసిలియస్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీ” గాజులరామారం పరిధిలోని లో నాదిష్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి సెక్యూరిటీ సూపర్వైజర్…
గురుకుల కళాశాల విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలిప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ ( పి ఎస్ యు)
జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వసతి గృహంలో బీజెడ్సీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న కుమ్మరి స్వప్న (19) అనే విద్యార్థిని మంగళవారం రాత్రి 11 గంటల…
ఇల్లందు సి ఐ బత్తుల సత్యనారాయణ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టెల సైదుబాబు… జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డ కు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను…
అర్ధవీడులో మండల సర్వసభ్య సమావేశం
అర్ధవీడు ప్రతినిధి, జూన్ 27 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ వెంకట్రావు, ఇంచార్జీ ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మేడూరి వెంకట్రావు, జడ్పీటీసీ…