కల్యాణలక్ష్మి చెక్కులు త్వరగా లబ్దిదారులకు ఇవ్వండి కౌశిక్ రెడ్డి
రీల్స్ చేయడం ఆపేసి రియల్ లైఫ్ లోకి కౌశిక్ రెడ్డి రావాలి..ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కౌశిక్ రెడ్డి..చెక్కులు పంచకపోతే లబ్దిదారులు మండల కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి.. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ //…
జమ్మికుంట మండలం యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవం
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆద్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల…
ఏ క్షణమైనా సమ్మె చేయడానికి సిద్ధం
గ్రామపంచాయతీ కార్మికుల గోసలు పట్టించుకోరా.. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి అనుబంధం జమ్మికుంట మండల…
మంద కృష్ణ మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న శిరీష అకినపల్లి
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమం కోసం విలువైన సమయం వెచ్చించి ఎంతో శ్రమించిన, కళానేతలందరితో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆత్మీయ సమావేశం,…
రాష్ట్ర ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం, బాధితులకు ఎల్.వో.సి అందించిన ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా, CMRF ని నిలిపేసి పేద ప్రజల మరణానికి కారణం అయ్యింది, కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆలా జరగకూడదు అని…
ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ కు అభినందనలు తెలిపిన దాట్ల బాబు
జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ ను కాకినాడ టిడిపి కార్యాల వద్ద ముమ్మడివరం టిడిపి నాయకులు…
భారత రాజ్యాంగ పరిరక్షణను కాపాడడం మన అందరి బాధ్యత
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జనం న్యూస్. ఏప్రిల్ 7. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) జై బాపు జై భీమ్ జై సంవిధాన్…
కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గిరిజన ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక…
జై బాపు . జై భీమ్. జై సంవిధాన్ పరిరక్షణ ప్రచారం
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా తిరుగుతూ,జై బాపు. జై భీమ్. జై సంవిధాన్…
పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు షేక్.జాఫర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. సదరన్ ప్రైవేట్ ఉపాధ్యాయ,అధ్యాపక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభ అవార్డు ప్రధానం చేయనున్నారు. అవార్డు కార్యక్రమం ఈనెల 13న…