గంజాయిని నిర్మూలించేందుకు సాగును సమూలంగా నాశనం చేసాం’సంకల్పం’ కార్యక్రమంలో పాల్గొన్న – విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం”…
విజయనగరంలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణ పరిధి రెండవ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో బాబు పూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ సిక్స్, మరిఎన్నో…
రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్డడమేనా కూటమి పాలన”
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్చడమేనా కూటమి పాలన అని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు ప్రశ్నించారు. స్థానిక గైతు బజార్ వద్ద రైతులతో కలిసి శుక్రవారం…
మెంటాడ పిఏసిఎస్ అధ్యక్షుడిగా గొర్లె ముసలి నాయుడు
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు తెలిపారు. గురువారం స్థానిక మెంటాడ పిఎసిఎస్ కార్యాలయంలో అధ్యక్షులు గా గొర్లె ముసలి నాయుడు…
ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ని నివారించవచ్చు
క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం : పోలీస్ కమిషనర్ వెల్లడి..! జనంన్యూస్. 18.నిజామాబాదు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని…
సమస్త మానవాళికి ఆధారం భగవద్గీత – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 18.నిజామాబాదు. ఇందూర్ నగరం : 18 జులై నుండి 24 జులై వరకు భూమారెడ్డి కన్వెన్షన్లో ప్రముఖ ధార్మిక గురువు, ఆచార్య మహామండలేశ్వర శ్రీ స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ గారిచే బోధించబడుతున్న శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమానికి ఇందూర్…
దరఖాస్తులు చేసుకోవాలి..
జనం న్యూస్ జూలై 18(నడిగూడెం) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల లో జూనియర్ లెక్చరర్ జువాలజీ పోస్టు ఖాళీగా ఉన్నందున తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్. వాణి తెలిపారు. ఎమ్మెస్సీ లో సంబంధిత సబ్జెక్టు ఉండి…
ఏర్గట్ల కే జీ బీ వీ లో ఘనంగా బోనాల వేడుకలు
జనం న్యూస్జూలై 18:నిజామాబాద్ ఏర్గట్లమండలకేంద్రంలోని కే జీ బీ వీ పాఠశాల లో సి ఆర్టీ లు, బాలికలు, నాన్ టీచింగ్ స్టాప్ కలిసి బోనాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్ వో సుంకరి సంధ్యా…
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఏఈఓ రేణుక
జనం న్యూస్ జులై 18(నడిగూడెం) మండలం లోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు వస్తుందని ఏఈఓ కె.రేణుక…
క్రీడల ద్వారా మానసిక శారీరక అభివృద్ధి
వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎఎస్పీ చిత్తరంజన్ జనం న్యూస్ జులై 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల వ్యసన నివారణపై అవగాహన కల్పించేందుకు రెబ్బెన మండలం, గోలేటి…