తోటి విలేఖరి అని చూడకుండా దూరం పెట్టిన యూనియన్ ఇలాంటి వాళ్లను తప్పకుండా ప్రభుత్వం శిక్షించాలి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే విలేకరికీ అవమానం
జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు ఆర్ఎన్ఐ ఉందా లేదా, మాకు ఉంది, సాటి విలేకరులు అవమానించడం జరుగుతుంది, దీని మీద…
ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ ఏమ్మెల్యే కోవ లక్ష్మి
జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని, కలెక్టరెట్ కార్యాలయం ధర్నాకు దిగడం…
భూ సమస్యలను పరిష్కరించుకునేందుకే రెవెన్యూ సదస్సులు
జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కార్యక్రమంను నిర్వహిస్తున్నదని,భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం బరకత్…
ఎమ్మెల్యే కు ఘన స్వాగతం
ఎమ్మెల్యే కు సన్మానం చేసిన లేళ్ల గోపాల్ రెడ్డి. జనం న్యూస్,06జూన్, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా భూ రికార్డును నమోదు చేసేందుకు భూ భారతీ చట్టం అమలు చేసింది రాష్ట్ర ప్రజలకు భూ భారతీ చట్టం పై రెవెన్యూ…
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్.
భూ భారతీ చట్టం ద్వారా భూ యజమానులకు మేలు. అర్హులందరికీ భూ పట్టాలు. జనం న్యూస్,జూన్06, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రలో భూ భారతీ చట్టం అమలు చేసిన సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ భారతీ…
సీఎం రిలీఫ్ పండు చెక్కు అందజేత
జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోని ఈ రోజు ఏర్గట్ల మండల కేంద్రములోని మెరుగు లతకు శుక్రవారం రోజునా సీఎం రిలీఫ్ ఫండ్ 34000 రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి అందచేశారు. మెరుగు లత మాట్లాడుతూ సీఎం…
శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కు నూతనంగా ఎస్పీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీ ను…
గుమ్మిర్యాలలోఆత్మీయ కుటుంబాన్ని పరామర్శించిన – వేముల ప్రశాంత్ రెడ్డి
జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సోమ రాజేశ్వర్ (పంతులు )యొక్క తండ్రి గంగారెడ్డి ఇటీవల చనిపోయారు. శుక్రవారం రోజునా మాజీ మంత్రి ఏమ్మెల్యేప్రశాంత్ రెడ్డివారి కుటుంబ…
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాదే చరణ్ అన్నారు శుక్రవారం ఆసిఫాబాద్ మండలం లోని సాలేగుడా గ్రామపంచాయతీ లో భాగ్యనగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు…
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటికీ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నర్సింహులగూడెం…