జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన నూర్జహాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 150 తెల్లజాతి పశువులకు 40…
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మాందరిపేట నుండి పరకాలకు వెళ్లే హైవే రహదారి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరుగగా మాందరిపేట నుండి గోవిందా పురం గ్రామ క్రాస్ వరకు ఉన్నటువంటి చెట్లను…
జనం న్యూస్ అక్టోబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఏ.వి.వి.పురం కాలనీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాలనీ ప్రెసిడెంట్ గా పెద్దింటి సింహాద్రి మరియు జనరల్ సెక్రటరీ గా కలమట వెంకటరావు ఘన విజయం సాధించిన జనసైనికులు,…
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా తుఫాన్ ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతులను అమలాపురం ఎంపీ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి వాళ్ళు ఈరోజు N S S ప్రత్యేక శిబిరం రెడ్డికాలని M P U P school నందు నిర్వహించడ జరిగింది ఇందులో మొదటి రోజు భాగంగా…
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో ముమ్మిడివరం సి.ఐ. ఎం.మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్.ఐ. ఐ.అవినాష్ లు…
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు విజయనగరం, ధర్మపురి లోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా…
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలంలోని జయితి గ్రామం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో వెలుగొందుతున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి…
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫానుతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రజలకు సహాయక చర్యలు, రక్షణ చర్యలు చేపడుతుం టే, మరోవైపు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు…
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేఫధ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.…