• March 14, 2025
  • 22 views
మండలంలో ఘనంగా హోలీ వేడుకలు.

జనం న్యూస్ మార్చి 14(నడిగూడెం) హోలీ పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజలు హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన హోలీ వేడుకల్లో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…

  • March 14, 2025
  • 41 views
అంగరంగా వైభవంగా శ్రీ పద్మావతి అలివేలుమంగ శ్రీవేంకటేశ్వరుని తిరు కళ్యాణం

భారీగా తరలివచ్చిన భక్తజనం మార్చి 14 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో వేంచేసిఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అలివేలుమంగ శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం మహోత్సవం అంగరంగా వైభవంగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య…

  • March 14, 2025
  • 18 views
మండల అధ్యక్షునికి శాలువాతో సన్మానం చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో క్రీ శే బసాని కైలాసం జ్ఞాపకార్థం బసాని చంద్ర ప్రకాష్ చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…

  • March 14, 2025
  • 16 views
విశ్వసనీయతను చాటుకోవడమే నా ధ్యేయం కుందురు నాగార్జున రెడ్డి.

గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి. జనం-న్యూస్, మార్చి 14,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, కుందురు నాగార్జున రెడ్డి “జనం-న్యూస్” ప్రతినిధితో ముచ్చటిస్తూ ప్రజా…

  • March 14, 2025
  • 17 views
విశ్వసనీయతను చాటుకోవడమే నా ధ్యేయం అన్నా వెంకట రాంబాబు.

మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు. జనం-న్యూస్, మార్చి 14,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, అన్నా వెంకట రాంబాబు జనం-న్యూస్ ప్రతినిధితో ముచ్చటిస్తూ ప్రజా…

  • March 14, 2025
  • 19 views
నందికొండలో హోలీ కాముని దహన కార్యక్రమం నిర్వహించిన హీరేకర్ రమేష్ జి

జనం న్యూస్ -మార్చి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని మెయిన్ బజార్ మున్నా కాంప్లెక్స్ వద్ద గురువారం రాత్రి 12 గంటలకు ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జి ఆధ్వర్యంలో కామ…

  • March 14, 2025
  • 19 views
చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర.సత్యనారాయణ రావు అనంతరం ఆయన మాట్లాడుతూవేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల…

  • March 14, 2025
  • 17 views
పందిరి శ్రీను కు పితృ వియోగం

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు , జిల్లా పశు గణ అభివృద్ధి ఛైర్మెన్ యళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) డ్రైవర్ పందిరి…

  • March 14, 2025
  • 19 views
హుజురాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు

జనం న్యూస్ // మార్చ్ // 14 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో , హోలీ వేడుకలను చాలా…

  • March 14, 2025
  • 24 views
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులలో సీనియర్ల ను పరిగణలోకి తీసుకోండి.

రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ల ను పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. జనం న్యూస్, మార్చి 14, (బేస్తవారిపేట ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com