• June 14, 2025
  • 20 views
యాదవ విద్యావంతులు సమాజంలో చైతన్యం తేవాలి

జనం న్యూస్ ;14 జూన్ శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; యాదవ విద్యావంతులు ఉద్యోగులు తమ జాతి చైతన్యం కోసం పాటుపడి చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని శ్రీకృష్ణ యాదవ పంక్షన్ హాల్ ఆర్థిక కార్యదర్శి బాగు…

  • June 14, 2025
  • 25 views
చిలకలూరిపేట 12వ వార్డు లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మహోత్సవ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు…

  • June 14, 2025
  • 19 views
అంకిత భావంతో పనిచేసే వారికే సమాజంలో గుర్తింపు

జనం న్యూస్ జాన్ 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) అంకిత భావంతో పనిచేసే వారికే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్పీఎం దయాకర్ అన్నారు.పోస్టల్ శాఖ లో గత 45 సంవత్సరాలుగా నిబద్దతతో పనిచేసి నేడు పదవీవిరమణ పొందిన…

  • June 14, 2025
  • 56 views
ఎమ్మెల్యే సాంబశివరావు కుపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.. యాకూబ్.

కొత్తగూడెం 14. జూన్ ( జనం న్యూస్ ) యాకూబ్.. ఎమ్మెల్యే.పుట్టినరోజు సందర్భంగా. హైదరాబాద్ లోగల ప్రభుత్వ ఆస్పటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీణ వర్గాల ఆశాజ్యోతి…

  • June 14, 2025
  • 12 views
కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద కోర్టు కు రెండవ స్థానం.

రాజీ మార్గమే రాజా మార్గం అంటున్న బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి శ్రీ.జే.వినీల్ కుమార్. హర్ష వ్యక్తం చేస్తున్న బిచ్కుంద న్యాయవాదులు. బిచ్కుంద జూన్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లాలో రెండవ స్థానంలో బిచ్కుంద కోర్టు.ఈ రోజు జాతీయ లోక్ అదాలత్…

  • June 14, 2025
  • 14 views
రక్త దాతలకు పండ్లు , పండ్ల రసాలుపంపిణీ చేసిన మహారాజుల సేవా సంఘం సభ్యులు

జనం న్యూస్- జూన్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో రక్త దాతలకు మహారాజుల సేవా సంఘం సభ్యులు జి బద్రి, కె పుల్లారావు,కె…

  • June 14, 2025
  • 17 views
రక్తదానం ప్రాణ దానమే

జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం :ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌ 14న నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా హరిపాలెం- ఆందలాపల్లి శ్రీ సత్య సాయి భజన మండలి…

  • June 14, 2025
  • 19 views
పూడిమడకలో చెత్త తొలగింపు పనులు

జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం: మండలం లోని పూడిమడక గ్రామం ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో పలు చోట్ల పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో ట్రాక్టర్లు ద్వారా శనివారం తొలగించడం జరిగింది అని, వాహనాలు ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా..…

  • June 14, 2025
  • 15 views
అచ్యుతాపురంలో ఘనంగా యోగాంధ్ర

జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం :అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ యోగాంధ్రను నిర్వహిస్తున్నారు.మే 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు నెలరోజుల పాటు యోగాంధ్ర- 2025 చేపడుతున్నారు.అందులో భాగంగానే మండల కేంద్రమైన అచ్యుతాపురం పంచాయతీ…

  • June 14, 2025
  • 15 views
రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి – డాక్టర్ హరికృష్ణ

జనం న్యూస్ – జూన్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ హరికృష్ణ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com