బడి బాట మన ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చేర్పించండి బంగారు భవిష్యత్తును ఇవ్వండి
(జనం న్యూస్ చంటి జూన్ 6) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ రామకృష్ణ రెడ్డి ఆయన మాట్లాడుతూ పిల్లలు గౌర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని ప్రవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు ఇస్తున్నానని…
బేస్తవారిపేట టీడీపీ పట్టణ అధ్యక్ష పదవి రేసులో.. యాలం వెంకటేశ్వర్లు ?..
బేస్తవారిపేట వై-జంక్షన్ లో మేఘన హోటల్ అధినేత. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన టౌన్నాయకులు యాలం.. ప్రతి సంవత్సరం చేయూత మిత్ర మండలి ఆధ్వర్యంలో..బేస్తవారిపేట లో ఏర్పాటు చేసిన గుంటూరు కాకానిఉచిత కంటి వైద్య శిభిరం..మండలంలో కంటి వైద్య శిబిరానికి వచ్చే…
బడిబాట కార్యక్రమంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది
(జనం న్యూస్ చంటి జూన్ 6) అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అనేక ఉపాధ్యాయ శిక్షణలు పొంది ఉపాధ్యాయులు నైపుణ్యముతో…
చైనా సియాన్ లో సెమినార్ లో పాల్గొన్న ప్రొఫెసర్ ఎం. మాధవి
జనం న్యూస్ : 6 జూన్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : వివరనాత్మక పరిశోధన చేసినందుకు పలువురు శాస్త్రవేత్తల ప్రశంసలు .వెక్టర్ బోర్న్ వ్యాధులపై ముఖ్య ప్రసంగం చేసిన ప్రొఫెసర్ మాధవి ప్రొఫెసర్ మాధవి కి చైనా,…
నా ఆశ..నా శ్వాస…ఖానాపూర్ ప్రజలే..!?!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (VBP).. జనం న్యూస్. 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. అవును ఆయన నిద్ర లేచినప్పటి నుండి మొదటి ఆలోచన,పడుకునే చివ్వరీ ఆలోచన వరకు ఖానాపూర్ ప్రజల ఆలోచనలే… ఖానాపూర్ ప్రజల రుణం…
కరుడుగట్టిన నేరస్థుడు పట్టివేత..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి నేరస్థుని పట్టుకున్న నిజామాబాదు సి.సి.ఎస్ పోలీసులు: పోలీస్ కమిషనర్ వెల్లడి కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి బబ్లు…
భూ సమస్యలు పరిష్కరించుటకే, భూ భారతి సదస్సులు.
జనం న్యూస్, జూన్ 6, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) భూ సమస్యలను పరిష్కరించడానికే, రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఝరాసంగం మండల తహసిల్దార్, తిరుమల రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని,…
చెట్లు ప్రగతికి మెట్లు : ఎస్ఐ రామకృష్ణ
జనం న్యూస్ 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. సిర్పూర్( యు ):మండల కేంద్రంలోని రక్షకభట నిలయంలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మొక్కలను నాటినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ…
కోళ్ల ఫారంను ఊరికి దూరంగా తరలించాలి-జనసేన మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామాలలో కోళ్ల ఫారం పెట్టాలి అంటే ప్రభుత్వం నుండి కొన్ని రూల్స్ నిబంధనలను తప్పనిసరిగా ఆచరిస్తూ సంబంధిత సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచాలి. స్థల ఎక్విటేషన్ దగ్గర నుంచి సంబంధిత…
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి…