ప్రశాంతి వృద్ధాశ్రమంలో దేవినేడి మధుబాబు కుమారుడుఛాత్విక్ చౌదరి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వృద్ధులకు మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోటా నాయక్, బి.శ్రీను నాయక్, చెన్నకేశవుల రాంబాబు,బి.అంజి బాబు నాయక్, నేలం యేసు రాజు,కంచర్ల శ్రీనివాసరావు,సలికినిడి నాగరాజు,…
భూమికోసం, భుక్తికోసం పేద ప్రజల విముక్తి కోసం సీపీఐపేదల కోసం పోరాడేది కమ్యునిస్టులే
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్ చిలకలూరిపేట:భూమి కోసం, భుక్తి కోసం. పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర భారత కమ్యూనిస్టు…
భూ భారతి ఆర్ ఓ ఆర్ చట్టంలో భాగంగా ఈరోజు తిరుమలాపూర్ గ్రామంలో అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది
(జనం న్యూస్ చంటి జూన్ 5) ఈరోజు దౌల్తాబాద్ మండలం తిరుమలపురం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రైతులు తమ తమ భూములు రిజిస్ట్రేషన్ కానీ భూములు ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బై నామాలు రైతులు…
శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవం లో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ – వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు పులి గోళ్ళ శ్రీనివాస్ యాదవ్, ఏడుకొండలు,…
మెగా రక్త దానం శిబిరం మరియు పండ్ల మొక్కల పంపిణీ బ్యానర్ ని ఆవిష్కరించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్
జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ వాసుదేవుడు మరియు మెగా అభిమానుల సమక్షంలో ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం విజయానికి సూచికగా జూన్ నెల 14వ తారీకున రమ్య గ్రౌండ్ నందు జరుగు రక్తదాన…
మహిళలకు రక్షణగా శక్తి (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్ను ప్రతి మహిళ,యువత తన మొబైల్ ఫోనులో డౌన్లోడు…
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యం
ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేసిన ఘనత కూటమిదే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ సుపరిపాలన అందుతుందని మండల తెలుగుదేశం…
నంది అవార్డు గ్రహీత ఏలూరు రాజేష్ శర్మకు పౌర సత్కారం
జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తెలంగాణ రిత్విక్ ఫౌండేషన్ నుండి నంది అవార్డు అందుకున్న ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరియు ఉత్తరాఖండ్ వ్యవస్థాపకుడు పురోహిత్ మిత్ర, ఏలూరు వెంకటరమణ (రాజేష్ శర్మ) ను పెందుర్తిలో సత్కరించారు.…
42వ డివిజన్ లో జనసేన పండుగ సంబరాలు
42వ డివిజన్ కామాక్షినగర్ లో ముగ్గులు పోటీలు దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చి వేడుకలు జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు…
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీ
జనం న్యూస్ జనవరి 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి గ్రామంలో వెంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క కమిటీని ఏర్పాటు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని…