• June 4, 2025
  • 17 views
భూ భారతి చట్టం అవగాహనా సదస్సులో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు జూన్ 4 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండలంలో మొదలైన భూ భారతి అవగాహన సదస్సులో భాగంగా బోడు గ్రామం నందు నిర్వహిస్తున్న అవగాహన సదస్సును సందర్శించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ సందర్బంగా…

  • June 4, 2025
  • 28 views
ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్లపై కేసులు నమోదు

పయనించే సూర్యుడు గాంధారి 05/06/25 గాంధారి మండల కేంద్రంలో గల వివిధ ఆసుపత్రులలో కొంతమంది ఆర్ఎంపి/ పి.ఎం.పి డాక్టర్లు కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేయకుండా అర్హతకు మించి ఇంజక్షన్లు మరియు టాబ్లెట్స్ ఇస్తున్నారని అంతే కాకుండా వారి ఆసుపత్రులలో సెలైన్…

  • June 4, 2025
  • 14 views
7వ తేదీన శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మేజర్ న్యూస్: కోనరాచపల్లి అరుంధతి వాడ నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 7వ తేదీ శనివారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని…

  • June 4, 2025
  • 15 views
పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష అందించిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు సతీష్

జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముదిరాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మిట్టపల్లి సతీష్…

  • June 4, 2025
  • 15 views
గడ్డం ప్రసాద్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాశీనాథ్ యాదవ్

జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం…

  • June 4, 2025
  • 16 views
వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ ర్యాలీ

కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినాదాలు జనం న్యూస్,జూన్04,అచ్యుతాపురం: ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని,కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది.…

  • June 4, 2025
  • 11 views
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.56 లక్షల జడ్పీ నిధులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మానుకొండవారిపాలెంలో ప్రధాన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం.. గణపవరంలో తాగునీటి ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు మార్గం సుగమం : ప్రత్తిపాటి. మూడుగ్రామాల ప్రజల పోరాటం.. ప్రత్తిపాటి ప్రత్యేక…

  • June 4, 2025
  • 25 views
లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

జనం న్యూస్4 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల పరిధిలోని జిలుగుల గ్రామానికి చెందిన వేముల శ్రీకాంత్ కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 60.000 వేల రూపాయల గల చెకును కాంగ్రెస్ పార్టీ గ్రామ…

  • June 4, 2025
  • 15 views
జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం

ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ జనం న్యూస్ జూన్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్…

  • June 4, 2025
  • 44 views
పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం లక్ష్యం డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ మండలం లోని చిల్లటిగూడ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇల్లు భూమిపూజ కార్యక్రమలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఇంటి నిర్మాణనికి భూమి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com