• October 27, 2025
  • 28 views
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్టు

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం స్థానిక ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు బిల్టింగ్‌లో నిర్వహించిన పేకాట స్థావరంపై రెండో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. ఈ…

  • October 27, 2025
  • 30 views
కంట్రోల్ రూమ్ నందు తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహణవిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవి సుభాష్, ఐఎఎస్ గారిని ప్రత్యెక అధికారిగా నియమించింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రవి సుభాష్ జిల్లాలో ఎర్పాటు చేసిన కంట్రోల్…

  • October 27, 2025
  • 29 views
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్‌

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మోంథా తుఫాన్‌ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. ఫోన్‌ ద్వారా…

  • October 27, 2025
  • 31 views
మొంథా” తుఫాను నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రానున్న నాలుగు రోజుల పాటు “మొంథా” తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుందని, ఈ తుఫాను కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా వుందని, ప్రజలు అప్రమత్తంగా…

  • October 27, 2025
  • 29 views
తీర ప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అదికారులుమొంథా తుఫాను ముంచుకొస్తుందిమేమంతా ఉన్నాం మీకు అండగా….ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ( కాట్రేనికోన) మొంథా తుఫాను తీవ్రత అంబేద్కర్ కొనసిమ జిల్లా పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని వాతావరణ శాఖ సమచారం మేరకు అదికార యంత్రంగం అప్రమత్తమైంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

  • October 26, 2025
  • 35 views
తోపుడు బండి సాదిక్ అలీ సేవలు చిరస్మరణీయం

సాదిక్ అలీ సంస్మరణ సభలో పలువురు వక్తలు జనం న్యూస్ కల్లూరు /ఖమ్మం జిల్లా బ్యూరో అక్టోబర్ 26 సామాజికంగా తోపుడు బండి ఫౌండేషన్ అధినేత దివంగత సాధిక్ అలీ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కవులు విద్యావేత్తలు…

  • October 26, 2025
  • 42 views
హైదరాబాదును గ్లోబ్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు…

  • October 26, 2025
  • 37 views
వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సత్కారంకలం యోధులకుమాట్లాడుతున్న పాత్రికేయులువాసవి క్లబ్ సభ్యులు

జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విజయవాడ పాయకాపురంలో వాసవిక్లబ్స్ రీజనల్ కార్యాలయం లో ఆర్యవైశ్య పాత్రికేయులకు జరిగిన అభినందన కార్యక్రమంలో ఒంగోలు నగరానికి చెందిన ఫ్రీలా న్స్ జర్నలిస్ట్…

  • October 26, 2025
  • 38 views
భక్తిశ్రద్ధలతో “నాగేంద్రుడి”కి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ కాట్రేనికోన, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా కాట్రేనికోన మండలం దీపావళి పండుగ ముగిసిన వెంటనే వచ్చే అత్యంత పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో, వైభవంగా…

  • October 26, 2025
  • 35 views
మొంథా తుపాను పట్ల అధికారయంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపధ్యంలో మన నియోజకవర్గం…