జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శనివారం ఉదయం మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో చొక్కాకు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద నాగులు చవితి…
“మంత తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ జనం న్యూస్ 26 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్…
సి పి ఎం, బి ఎల్ పి పార్టీ లు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో చాలా రోజులుగా గ్రామ సింహాల నుంచి గ్రామ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట…
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్…
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్లో యార్డులో మొక్క జొన్నలు, వరి ధాన్యాలు షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఈ సందర్భంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలలో 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఆధార…
వారం రోజుల పాటు కార్యాలయాలలో అందుబాటులో ఉండాలి, ఎంపీడీవో, తాసిల్దార్, జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ తాసిల్దార్ అమరేశ్వరి, డిప్యూటీ…
ప్రతి విద్యార్థి విద్యలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి- తరి రాము జనం న్యూస్ – అక్టోబర్ 25 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని మండల విద్యాశాఖఅధికారి తరి రాము అన్నారు,శనివారం నాగార్జునసాగర్ పైలాన్…