• June 16, 2025
  • 12 views
ప్రసిద్ధ బుద్ధ వనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలు -పర్యాటకులకు తప్పని తిప్పలు

జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రపంచ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్ లోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలతో పర్యాటకులకు తప్పని తిప్పలు, నాగార్జునసాగర్ బుద్ధ…

  • June 16, 2025
  • 12 views
ప్రైవేటు స్కూలు యాజమాన్యాల ఫీజు దోపిడి

సంవత్సర ఫీజు కడితేనే టి సి ఇస్తామని తల్లిదండ్రులకు బహిరంగ మెసేజ్ లు పెడుతున్న డిఏవి స్కూల్ యాజమాన్యం జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని డిఏవి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తున్న…

  • June 16, 2025
  • 14 views
జులై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి – సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్

జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నల్గొండ జిల్లా నాయకులు ఎస్ కె.బషీర్ పిలుపునిచ్చారు.…

  • June 16, 2025
  • 10 views
సిరికొండలో టియుసిఐ జిల్లా సభలు జయప్రదం చేయండి…!

జనంన్యూస్. 16.సిరికొండ.ప్రతినిధి. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ వెల్లడి విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో టియుసిఐ మహాసభలు అని, సిరికొండలో జరిగే టియుసిఐ జిల్లా సభలను జయప్రదం చేయాలని.. సిపిఐ (ఎంఎల్)…

  • June 16, 2025
  • 10 views
లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన మండల అధ్యక్షులు

జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సోమవారం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్…

  • June 16, 2025
  • 20 views
11 ఏళ్లలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనలో జరిగిన విజయాలపై,

బిచ్కుంద జూన్ 15 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో 11ఏళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి, పథకాల యొక్క కరపత్రాలను విడుదల చేయడమైనది బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ అన్నార్థుల ఆకలి తీర్చి పేదలకు…

  • June 16, 2025
  • 18 views
చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు..!

జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అదేనుసరంగా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ రాములు నాయక్ మనవడు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబాన్ని డిసిసి…

  • June 16, 2025
  • 57 views
అతిధి దేవోభవ

ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు జనం న్యూస్,జున్ 16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల రిపోర్టర్ ఆధ్యాత్మిక కథనం ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడప దాటి ఇంటిలోపలకు వచ్చిన అతిథిని ముందుగా “భోజనం చేసారా!” అని అడగాలి.ఆతిథ్య…

  • June 16, 2025
  • 24 views
విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ

జనం న్యూస్ జూన్ 16 వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ…

  • June 16, 2025
  • 18 views
మాజీ మంత్రి కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు .బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ విచారణ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com