రైతులు పాటించాల్సిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు
జనం న్యూస్ ఆగస్టు 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోసర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున…
నలంద విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
జనం న్యూస్ :16 ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ; నలంద విద్యాలయలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే వేడుకలతో పాఠశాల…
ఎంపల్లి కోరికలు తీర్చే కల్పవల్లి
ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లీ విరిసిన జ్యోతి మహారాజ్ ఆశ్రమం భక్తుల కోరికలు తీర్చే అభయ ఆంజనేయుడు ఘనంగా శ్రావణ మాసం ఉత్సవాలు జనం న్యూస్,ఆగస్ట్ 16,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి మహా పుణ్యక్షేత్రం భక్తుల కోరికలను నెరవేర్చే…
బీర్ పూర్: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ ఆగష్టు 16 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్ పూర్ ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు నుండి శనివారం ఉదయం 16 గేట్ల నీటిని గోదావరి…
పొంగిపొర్లుతున్న మాదాపూర్ హంగార్గ మల్లన్న వాగు ను సందర్శించిన ఎస్సై
జుక్కల్ ఆగస్టు 16 జనం న్యూస్ రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. జుక్కల్ మండలము మాదాపూర్ హంగర్ గా మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్నా మల్లన్న వాగు పొంగి పొర్లాడంతో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర…
ఉత్తమ ఉద్యోగిగా అవినాష్ కు ప్రశంసా పత్రం..
జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ…
తహశీల్దారు కార్యాలయం లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తహశీల్దార్ ఆఫీస్ నందు తహసీల్దార్ జి. అమరేస్వరీ జండా వందనo చేపట్టటం జరిగినది తహసిల్దార్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్య్ర దినోత్సవం అని…
భారతీయ జనతా పార్టీ శ్రేణులు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 16 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 దివంగత నేత భారతీయజన సంఘ వ్యవస్థాపకలలో ఒకరైన బిజెపి మొట్టమొదటి జాతీయ అధ్యక్షులు భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్. జనం న్యూస్ ఆగస్టు 16 వికారాబాద్ జిల్లా కురుస్తున్న ముసురు వర్షానికి ముందస్తు జాగ్రత్తలు.. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే…
అమర వీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దయానంద్
జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల త్యాగాలను, వారి జీవితాలను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తద్వారా జాతి గర్వించదగ్గ గొప్ప స్థాయికి విద్యార్థులంతా…