జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా: – జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ సవరన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే…
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – పక్కనే నీరు ఉన్నా తడవని మొక్క.ఎండలో ఎండిపోతున్న హరితహారం మొక్కలు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజల వేడుకోలు..ధరూర్:…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 15 పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ నిన్నటి వార్తకు…
జనం న్యూస్, తేదీ.15-10-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ. బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అన్ని సంఘాలు నాయకులు కలుపుకొని చలో తిరుపతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు పతితండాలో సేవాలాల్ జగదాంబ…
పీ.ఏ.పల్లి మండలం లోని వద్దిపట్ల గ్రామంలో బాలాజీ నాయక్ వడ్డీ వ్యాపారి గా మారి అమాయక ప్రజలకు 10 రూపాయల నుండి 16 రూపాయలు వడ్డీ ఇస్తా అని నమ్మబలికి పలుగు తండా,వద్దిపట్ల, పీ. ఏ పల్లి,సాగర్,మిర్యాలగూడ, ఆంధ్రా ప్రాంతాల్లో అనేక…
అక్టోబర్15 (జనంన్యూస్) మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట మండల పరిధిలోని మడూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్,పద్మశాలి ముద్దుబిడ్డ గంగుల రమేష్ బుధవారం ఉదయం మరణించాడు.ఆయన మడూర్ గ్రామ యువజన సంఘం అధ్యక్షులుగా, విద్యావాలంటరీగా తమ సేవలందించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగం…
పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద, మధ్య తరగతి ప్రజల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి ఖచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు…
జనం న్యూస్ అక్టోబర్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్లో సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజా నరసింహ మరియు…
జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోసపల్లి గ్రామం లో శ్రీ స్వామి నరేంద్ర చార్య జీ సంప్రదాయ్ పాండురంగ పటేల్ ప్రవాచకర్ సతీమణి అనారోగ్యం తో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది.…
జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి సెంటర్ లలో జరిగిన అక్రమాల విషయంలో తేది: 11-10-2025 రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన…