• May 28, 2025
  • 25 views
ఉగ్రవాద సంబంధాలు: NIA మిషన్ ‘ఘజ్వా-ఎ-హింద్’ను వెలికితీసింది

జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం II టౌన్ పోలీసులు, NIA మరియు కౌంటర్-ఇంటెలిజెన్స్ (CI) వంటి కేంద్ర సంస్థలతో కలిసి, నాల్గవ రోజు విచారణలో అల్-హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AHIM) గ్రూప్ గురించి…

  • May 27, 2025
  • 27 views
తెలంగాణ అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలి

జనం న్యూస్ మే 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నరసింహ,అదనపు కలెక్టర్…

  • May 27, 2025
  • 23 views
కూలీలు వందరోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలి..

జనం న్యూస్ మే 27 (నడిగూడెం) ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఎంపీడీవో హరిసింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. మంగళవారం కరివిరాల లో పని చేస్తున్న ఉపాధి కూలీల హాజరును,నర్సరీని, చెన్నకేశవాపురం గ్రామంలో…

  • May 27, 2025
  • 26 views
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావం కళాకారుల సంక్షేమమే ఫోక్ ఇండస్ట్రీ లక్ష్యం

జనం న్యూస్ మే 27 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల గజాల స్థలం ఇచ్చి కళాకారులను ఆదుకోవాలి* తెలంగాణ సాధనలో కళాకారులది ప్రధాన పాత్ర గత 30 సంవత్సరాల నుండి కళనే నమ్ముకుని జీవనం సాగిస్తూ,…

  • May 27, 2025
  • 27 views
వాంకిడి: బావిలో పడ్డ లేగ దూడ.. కాపాడిన గ్రామస్థులు

జనం న్యూస్ మే 27 ఆసిఫాబాద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు ఓ లేగ దూడ బావిలో పడింది.ఈ గ్రామానికి చెందిన యువకులు గమనించి గ్రామపెద్దలకు సమాచారం అందించడంతో, బావి వద్దకు చేరుకున్న…

  • May 27, 2025
  • 25 views
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 27 టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి…

  • May 27, 2025
  • 105 views
కంగ్టిలో విత్తన ఎరువుల దుకాణాల తనిఖీ,

ఖేడ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె. నూతన్ కుమార్ జనం న్యూస్,మే 27,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎరువుల,విత్తనాల దుకాణాలను ఏడిఎ కె నూతన కుమార్, మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు…

  • May 27, 2025
  • 20 views
ఈ నెల 29 న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వేడుకలు కు సిద్దమవుతున్న ప్రత్తిపాటి గార్డెన్స్ జన్మదినం సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి…

  • May 27, 2025
  • 25 views
అనాధ పిల్లలకు ఇందిరమ్మ ఇల్లు

జనం న్యూస్ మే 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండలం లో అనాధ పిల్లల కోసం గత నెల 6తేదీన జిల్లా కలెక్టర్ కి సిర్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజవాన్ ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో దరఖాస్తు తో…

  • May 27, 2025
  • 30 views
ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లను పరిశీలించిన

ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ జనం న్యూస్ 28మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలొని సన్నరకాల వడ్లను ఏ ఎమ్ సి చైర్మన్, ఏపీఎం మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి వడ్ల తేమ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com