అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయింపు
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు కేటాయించిన సీఆర్డీయే మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను స్వీకరించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్, విద్యా సామాగ్రి పంపిణీ
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం.. అనే నినాదంతో మేక్ ఏ చేంజ్ సొసైటీ కందుకూరు వారి సహకారంతో ఈరోజు కందుకూరు మండలం ప్రశాంతి నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పలకలు,వాటర్ బాటిల్స్,నోటు పుస్తకములు,బోధనా సామాగ్రిని అందజేయడం…
శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయం నుండి శ్రీ మహంకాళి అమ్మవారి ఊరేగింపు.
జనం న్యూస్16-7-2025 అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని, ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు ( నాని) ఆధ్వర్యంలో సోదరీమణులతో, శివసత్తులు నాట్యాలతో, డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాల మధ్య…
నందలూరులో సుపరిపాలన తొలి అడుగు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో 91 ,92 బూత్ పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వ హించారు ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్…
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) క్రింద దరఖాస్తులు ఆహ్వానం….
తాసిల్దార్ వేణుగోపాల్ బిచ్కుంద జూలై 16 జనం న్యూస్ క్రింద చెప్పిన అర్హతలున్న BPL కుటుంబాల నుండి, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) క్రింద ఆర్థిక సహాయం పొందుటకు దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో ప్రధాన పోషణ కర్త…
పెంట లింబాద్రి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్ ) జనం న్యూస్ జులై 16, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో గల వేములకుర్తి గ్రామంలో ఈరోజు పెంట లింబాద్రి ఆధ్వర్యంలో గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు సీఎం…
మేడపల్లి లక్ష్మీనారాయణ పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న
కురిమెల్ల శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్16 జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం) కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు మేడపల్లి ఎల్లయ్య కుమారుడు మేడేపల్లి లక్ష్మీనారాయణ వయసు 73 గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో…
మహిళలకు రక్షణగా శక్తి మొబైల్ యాప్”
జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్షణగా ఉంటుందని అదనపు SP సౌమ్యలత అన్నారు. మంగళవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు శక్తి మొబైల్ యాప్ పట్ల అవగాహన…
క్రీడాకారిణిని అభినందించిన జేసీ
జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కజకిస్తాన్లో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానీని జాయింట్ కలెక్టర్…
ఏలూరి రాజేష్ కుమార్ శర్మ కుటుంబానికి ఘన సన్మానం
జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తెలంగాణకు చెందిన మదర్ తెరిసా సేవా సంస్థ నుండి ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, మరో ప్రముఖ సంస్థ నుండి నంది అవార్డు అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,…