కల్తీ మద్యం పైన కదం తొక్కిన రాజంపేట మహిళ లోకం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్ నాథ్ రెడ్డి గారి పిలుపు మేరకురాజంపేట పట్టణం ఎక్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ…
అలంపూర్ నియోజక వర్గంలో మారుతున్న రాజకీయాలు
జనం న్యూస్ 13 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కండువా కప్పి ఆహ్వానం పలికిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
యూట్యూబ్ అసోసియేషన్, బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
జనం న్యూస్ 13 అక్టోబర్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి తు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ రిమెళ్ళ శంకర్) ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రామ్ నరసింహ, మరియు సతీష్ నేతృత్వంలో ఘనంగా జరిగిన ఉత్తమ బతుకమ్మ పోటీల విజేతల అవార్డుల…
బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన కలగూర రాజ్ కుమార్
(జనం న్యూస్ అక్టోబర్ 13 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలం చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, సోమవారం రోజున బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు…
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మెయింటెనెన్స్ లేక మూలనపడ్డ చెత్త సేకరణ వాహనాలు
రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు నిధుల లేక సమస్యల వలయంలో నందికొండ మున్సిపాలిటీ జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు…
ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్న ఆర్వో వాటర్ ప్లాంట్ల పైన చర్యలు తీసుకోవాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరి బాబులకు వినతి. గిరిజన సమాఖ్య,యువజన సమాఖ్య నాయకులు. చిలకలూరిపేట /మండలంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి…
స్థానిక ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలి..
సర్పంచులకు ఒకన్యాయం ఎమ్మెల్యే లకు ఒక న్యాయమా.. స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జీవోను అమలు చేయాలి..! బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పైతర నరసింహ రెడ్డి జనం న్యూస్, అక్టోబర్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్…
ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్…
ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు
జహీరాబాద్ మండలంలోని అనేగుంట గ్రామంలోని మహిళల అధ్వర్యంలో జరిగిన ఓటు చోర్ గద్ది చోడ్” తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 కార్యక్రమంలో* ముఖ్య అతిధిగా పాల్గొన్నా *జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసే వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వండి
జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీని సంస్థ గతంగా అంకితభావంతో బలోపేతం చేసే వారికి హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…