అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..!
జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామ అటవీ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కంపార్ట్మెంట్ నెంబర్ 56 లో అక్రమంగా పొదలను తొలగించి చదును చేస్తుండగా పట్టుకోవడం అయినది సదరు వ్యక్తి జినిగాలకు…
చిలిపి చెడు మండలమహిళసమాఖ్య పాలకవర్గం ఎన్నిక
జనం న్యూస్ మే 24 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల మహిళా సమాఖ్య పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మండల సమాఖ్య అధ్యక్షురాలు కొడిపిగంటి మమతా జగ్గంపేట, కార్యదర్శి గా చిలుక మాదూరి చిట్కూల్, కోశాది కారి…
కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోటీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరణ…
జనం న్యూస్ మే 24 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్ లో జరిగే ఇరవై ఐదు వసంతాల మహాసభలను విజయవంతం…
పూర్తి అయినా శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్ మే 25,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఈ రోజు తో ముగిసింది. ఈ రోజు జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి, శిక్షణ శిభిరం పర్యవేక్షణ…
సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నల్లమల్ల గిరి ప్రసాద్ 29వ వర్ధంతి
గిరి ప్రసాద్ ఆశయ సాధనకై కృషి చేయాలి – గుండె పిన్ని. జనం న్యూస్,మే24, జూలూరుపాడు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, జాతీయ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ…
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్య
ఎంఈఓ విఠల్ జనం న్యూస్ మే 24 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగారాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండల శిక్షణ కార్యక్రమం ఎంఈఓ విఠల్…
టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు
నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. జనం న్యూస్ 24 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం సర్కిల్ సెంటర్ వద్ద టి పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…
తెలంగాణ రాష్ట్ర వాలంటరీలను ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు
జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గంలోని గ్రావిటీ హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ క్రియా వాలంటీర్స్ తో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ టిటిడి బోర్డు మెంబర్ మహేందర్…
సొసైటీలలో ఎరువుల తనిఖీ నిర్వహించిన తహసిల్దార్..!
జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరికొండ తాసిల్దార్ రవీందర్ రావు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సయ్య కలిసి సిరికొండ మండలంలోని సొసైటీలలో ఎరువుల తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనిలో…
సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ మే 24 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్లోని రోడ్డు నంబర్ ముడు సి బ్లాక్, ముడు బి బ్లాక్, నాలుగు బి బ్లాక్ మరియు పది హేను బి బ్లాక్ లలో మొదలు పెట్టిన…