• October 10, 2025
  • 30 views
శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ ని కలిసిన జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…

  • October 10, 2025
  • 34 views
వరి పంట పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్….

బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండ రెంజల్ గ్రామంలో శుక్రవారం నాడు వరి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో వరిలో మాని పండు తెగులు, పొట్ట కుళ్ళు తెగులు మరియు సుడిదోమ…

  • October 10, 2025
  • 60 views
మన్సురాబాద్ లో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు

వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న స్థానిక లీడర్ అధికారులు సైతం ఆయన కుప్పట్లోనే.. వాల్టా చట్టానికి తూట్లు.. చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పర్యావరణ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనికి…

  • October 10, 2025
  • 34 views
సీఎంగా చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి

జనం న్యూస్,అక్టోబర్ 10,అచ్యుతాపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు…

  • October 10, 2025
  • 30 views
బుదేరా గ్రామంలో ఆక్సిజెంటా కెమికల్ కంపెనీపై ప్రజల్లో ఆందోళనసంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామ పరిధిలో ఉన్న ఆక్సిజెంటా కెమికల్ కంపెనీ స్థానిక ప్రజలకు ప్రాణహానిగా మారుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 10 కంపెనీ నుండి వెలువడుతున్న కెమికల్ వాసనతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ఆ వాసనతో అల్లాడిపోతున్నారు.స్థానికులు చెబుతున్న ప్రకారం, రాత్రి వేళల్లో…

  • October 10, 2025
  • 28 views
దత్తాత్రేయ కృపతో ప్రజలందరూ బాగుండాలి. బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 10 కుకట్పల్లి శ్రీనివాసరెడ్డి ఫతేనగర్ డివిజన్లో శివాలయంలో శుక్రవారం దత్తాత్రేయ హోమం కాంగ్రెస్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు మరియు జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ &కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ…

  • October 10, 2025
  • 31 views
జీఎస్టీ పై అవగాహన సదస్సు

జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్లవ్యాపారులకు,కొనుగోలుదారులకు సౌలభ్యం ఏర్పడిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం సాయి హోమ్ నీడ్స్ వద్ద…

  • October 10, 2025
  • 38 views
చిలిపి చెడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముఖ్యఅతిథిగా హాజరైన నాబార్డ్ డీ.డీ.యం. కృష్ణ తేజ జనం న్యూస్ అక్టోబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం గౌతపూర్,మరిరు ఫైజాబాద్ గ్రామలలో ,చిలిపి చెడు రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్. పీ.ఓ) ఆధ్వర్యంలో…

  • October 10, 2025
  • 29 views
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ అక్టోబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పవిత్రమైన దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా వెలుగొంందుతున్నాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వెంకటేశ్వర నగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామాలయం…

  • October 10, 2025
  • 29 views
మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడం పై హర్ష వ్యక్తం. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్. కూటమి…