సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ మే 23 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.సోషల్ మీడియా, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యూప్,…
పారదర్శకంగా సభ్యుల ఎంపిక
జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాజీవ్ యువ వికాస్ పథకములకు దరఖాస్తు చేసుకున్న ఇబీసీ సభ్యులు-43, MUSLIM మైనారిటీ సభ్యులు-37, క్రిస్టియన్ మైనారిటీ- 6…
ఉపాధ్యాయులకు మూడవ రోజు శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్, మే 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గణితం సామర్థ్యములు విద్యార్థుల లో పెంపొందించాలి ఈ రోజు గణితం బోధనపద్ధతులు, అంకెలు, సంఖ్యలు సులభ పద్ధతి లో గుర్తింపు, కూడికలు, తీసివేతలు, గుణకార, భాగహర…
శ్రీ హనుమాన్ జయంతి వేడుకలలో యల్లటూరు శ్రీనివాసరాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం గాంధీనగర్ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారుఆలయానికి…
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ను విజయవంతవం చెయ్యండి… నాయకులు పిలుపు,,
జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నెల 24 వ తారీకున పల్లంకుర్రు బస్ స్టాండ్ దగ్గర పంచాయతీ పరిధిలోని 24 గ్రామ ప్రజలు మరియు స్థానిక నాయకులు గబ్బర్ సింగ్…
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఖూనీ చేస్తున్న పాలకవర్గాలు..
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు.. జనం న్యూస్ 22 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి బొంకూరి…
ఘనంగా హనుమాన్ జయంతి పూజలు..
హనుమజ్జయంతి సందర్భంగా వాడవాడలా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమములు నిర్వహించారు. కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామంలో వేంచేసియున్న భక్తాంజనేయ స్వామి వారికి ప్రముఖ పురోహితులు పనికాంత్ బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, నాగవల్లి ( తమలపాకులు ) దళాలు, సింధూరాలతో…
ఆంజనేయస్వామివిగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -వేముల ప్రశాంత్ రెడ్డి
జనం న్యూస్ మే 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలోఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు వారిని శాలువా…
భక్తిశ్రద్ధలతో పూడిమడక శ్రీ గంటాలమ్మ అమ్మవారి పండుగ
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే22,అచ్యుతాపురం జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో వెలసి యున్న గ్రామ దేవత పెద్ద అమ్మోరు శ్రీ గంటాలమ్మ అమ్మవారి పండుగను గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు అమ్మవారికి…
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
ఆలయ ప్రధాన అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి.. జనం న్యూస్ 22 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం (శివాలయం) వల్భాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి…