అధ్యక్షా మాకేంటి ఈ నిరీక్షా…… జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పార్లమెంట్…
జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం చిన కొత్తలంక గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని, దేశ రక్షణ…
జనం న్యూస్ అక్టోబర్ 8 నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్ 35 లిఫ్ట్ చైర్మన్ సీనియర్ నాయకులు మండవ అంతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…
జనం న్యూస్ అక్టోబర్ 8 : ఈరోజు మీనాజీపేటలో తడన్ల మల్లేష్ రజిత దంపతులు వివాహం చేసుకోవడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి. మహా ముత్తారం మండల జనరల్ సెక్రెటరీ మోత్కూరి…
సిపిఐ(ఎం) జడ్పీటీసీ అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు పేరు పరిశీలన. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 8 : ఏన్కూరు జడ్పీటీసీ (జనరల్) స్థానం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు పేరును పార్టీ పరిశీలిస్తోంది.పొత్తులు…
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రామకృష్ణ (ఆర్కే), తిరుమలకొండ అన్నపూర్ణ జనం న్యూస్- అక్టోబర్ 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…
జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన దబ్బెట ఆనంద్ డేవిడ్ భానుప్రసాధ్ ఆంజనేయులు శ్రీనివాస్ లనుబహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి లో కి…
జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగదేవపూర్ మండలంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది..ఈ నేపథ్యంలో బీసీ మహిళా స్థానంగా కేటాయించిన జడ్పీటీసీ…
దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్రోల్ల అన్నమ్మ డిమాండ్… జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక దేశంలోని అణగారిన…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోదసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలోని వాహనాలకు ఆయిధాలకు పూజలు నిర్వహించి జంతుబలి చేశారు.అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి…