• October 8, 2025
  • 45 views
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ చిన్న రాంపూర్ గ్రామంలో గత మూడు నాలుగు నెలల క్రితం కురుమ మారుతి అనే కురుమ కులానికి సంబంధించిన వ్యక్తి గుండె పోటుతో తో మరణించడం వలన

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 8 ఈ రోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున కుటుంబానికి ఎంతోకొంత సహాయం అయితదని చెప్పేసి వారికి ఈరోజు బాన్సువాడ డివిజన్ కురుమ కుల సంఘం తరఫున…

  • October 8, 2025
  • 34 views
..సిజేఐపై దాడికి పాల్పడ్డ రాకేష్ కిషోర్ న్యాయవాదిని తక్షణమే ఉరితీయాలి

.జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ సంయుక్త ప్రకటనలో…

  • October 8, 2025
  • 34 views
పత్తిపాక గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ:

జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…బిఆర్ఎస్…

  • October 8, 2025
  • 35 views
కసింకోటలో ముత్తూట్ బ్యాంక్ ను ప్రారంభించిన మలశాల భరత్

జనం న్యూస్ అక్టోబర్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నియోజకవర్గం కశింకోట వద్ద ఎర్పాటు చేసిన ముత్తూట్ మినీ ఫైనాన్షియర్ బ్యాంకును రీజనల్ మేనేజర్ జి వెంకటరావు మరియు బ్యాంక్ మేనేజర్ యల్లపు కిరణ్ ఆహ్వానం మేరకు బ్యాంక్…

  • October 7, 2025
  • 48 views
ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 7 : ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి…

  • October 7, 2025
  • 40 views
జస్టిస్ గవాయిపై దాడి ప్రయత్నం జరగడం బాధాకరం..

జనం న్యూస్ అక్టోబర్ 7 నడిగూడెం సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై కోర్టు ప్రాంగణంలో దాడి ప్రయత్నం జరగడం అత్యంత దారుణం అని ప్రముఖ న్యాయవాది చల్లా కోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయవ్యవస్థ…

  • October 7, 2025
  • 41 views
యువత రాజకీయాల్లోకి రావాలి — బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్

జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) యువత రాజకీయాల్లోకి రావాలని బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్ అన్నారు, సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన బి ఆర్…

  • October 7, 2025
  • 100 views
నడక నడవడానికి నరకయాతనగా ఉన్న చందర్ నాయక్ తండా ఆణిముత్యాలు,

విద్యను అభ్యసించడానికి తమ కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వీర వనితలు, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అక్క అర్చన,చెల్లెలు అమూల్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని చందర్ నాయక్ తండా కు చెందిన రుక్మిణి బాయి పుసింగ్ నాయక్,…

  • October 7, 2025
  • 42 views
బస్వాపూర్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరపడం జరిగింది ఈ జయంతి ఉత్సవాలు పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్. రవిశంకర్…

  • October 7, 2025
  • 52 views
హనుమాన్‌, ‘మిరాయ్’ బాటలో ‘అరి’..

రేపే “అరి” సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దశపల్ల హోటల్ వేదిక గా… ప్రకాశం జిల్లా, కంభం మండలం, లింగాపురం గ్రామ నివాసి ఆర్వీ రెడ్డి ఆధ్వర్యంలో.. (రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి). బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం-న్యూస్):…