• April 2, 2025
  • 19 views
నిరుపేదలకు కడుపునిండా అన్నము తినాలి

గొప్ప సంకల్పం తో సన్న బియ్యం పతకం అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కొరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. తెలంగాణ రాష్ట్రంలో…

  • April 2, 2025
  • 15 views
తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ ..

చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు…..అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్…

  • April 2, 2025
  • 24 views
పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపి వెంకటేశ్వర్లు

 మండలాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలి. రౌడీలపై, కేడీ…

  • April 2, 2025
  • 27 views
పేదలకు సమృద్దిగా సన్న బియ్యం సరఫరా….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం సరఫరా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 03, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల…

  • April 2, 2025
  • 20 views
సన్న బియ్యం పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ ..

బిచ్కుంద ఏప్రిల్ 2:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కథ గావ్ గ్రామంలో బుధవారం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్…

  • April 2, 2025
  • 21 views
సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు…

  • April 2, 2025
  • 27 views
సోము వీర్రాజు కు శుభాభివంద నములు తెలియపరిచిన వీరన్న చౌదరి

జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) నేడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న బిజెపి పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న…

  • April 2, 2025
  • 22 views
వేసవిలో వ్యాధులు అప్రమత్త అవసరం డిఎంహెచ్వో అల్లెం అప్పయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ అల్లెం…

  • April 2, 2025
  • 16 views
పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డిపేద ప్రజలకు ఉచితంగా సన్న…

  • April 2, 2025
  • 19 views
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలి”

జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లపై ఆధానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న సేకి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com