పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…
దోసకాయ విషయంలో గొడవ.. చెల్లెలిని హత్యచేసిన అన్న
బెంగళూరు: దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి…
ఆ ఖాతాల్లోనే ‘సైబర్’ సొమ్ము
– 62 శాతం లావాదేవీలు వాటిలోనే – నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం – కరెంట్ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం – అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం. దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా…
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..
హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది ముఠా…