• June 13, 2025
  • 7 views
వైసీపీ కంభం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు గా “షేక్ ఇబ్రహీం” నియామకం.

బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 13 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంభం మండలం మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా షేక్ ఇబ్రహీం అధికారికంగా నియమితులయ్యారు.…

  • June 13, 2025
  • 4 views
లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ జూన్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా…

  • June 13, 2025
  • 10 views
వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేయాలి. జిల్లా యోగ కన్వీనర్ గని శెట్టి

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం రూరల్ మండలం లో జనుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, యోగా శిక్షణ ను ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యోగా శిక్షణను ఇవ్వడానికి…

  • June 13, 2025
  • 4 views
బీసీ కమిషనర్ చైర్మన్ జి నిరంజన్ కి వినతి పత్రాన్ని అందజేసిన కూకట్పల్లి జనసేన నాయకులు : ప్రేమ్ కుమార్

జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఖైరతాబాద్ లొ గల బిసి కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించిన ఇరవై ఆరు కులాల వారిని తిరిగి…

  • June 13, 2025
  • 15 views
అపరిశుభ్రంగా, హాస్టల్ పరిసరాలు

జనం న్యూస్, జూన్ 14, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా , జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం లోని, యస్.స్సి. ప్రభుత్వ బాలుర వాసవి గృహం ముందు స్థానిక ప్రజలు,…

  • June 13, 2025
  • 8 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో సిద్ధిపేట తొలి శాసన సభ్యులు ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి

జనం న్యూస్ ; 13 జూన్ శుక్రవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకసభ్యులు ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి అన్న కుమారులు వెంకటరామిరెడ్డి, రామచంద్ర రావు, పూర్వ విద్యార్థుల సంఘం…

  • June 13, 2025
  • 15 views
లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ జూన్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా…

  • June 13, 2025
  • 10 views
విమాన ప్రమాదంలో మృతులకు ఘన నివాళులు

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి అహ్మదాబాద్ లో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది , తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాజాగనగరం అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ…

  • June 13, 2025
  • 15 views
అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని గత నాలుగు రోజుల నుంచి ప్రతి డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలపై పరిశీలన చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో శుక్రవారం మూసపేట్ డివిజన్ లో…

  • June 13, 2025
  • 13 views
కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుంది టి పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

జనంన్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుందని వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com