• November 4, 2025
  • 6 views
ఎస్‌.కోట విలీనానికి ‘”ఎస్‌’ అంటారా?

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్‌.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని…

  • November 4, 2025
  • 4 views
పోక్సో కేసులో నిందితుడికి మూడు సం.ల. జైలు, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడుమాదవరాయమెట్ట గ్రామం, జామి మండలంకు చెందిన వంతల…

  • November 4, 2025
  • 7 views
.రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయం

జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.- ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని.మోసపోవద్దు.కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్…

  • November 3, 2025
  • 19 views
ఓట్లు మావి సీట్లు మీకా

పెగడపల్లి బీసీ మండల్ అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్…

  • November 3, 2025
  • 21 views
కథాశిల్పి ఐత చంద్రయ్యకు జాశాప అభినందనలు.

జనం న్యూస్ :నవంబర్ 3 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ప్రముఖ రచయత, కథాశిల్పి, జాసాప ఉపాద్యక్షులు ఐతా చంద్రయ్య రచించిన “మంచుముద్ద” కథకు చోటు…

  • November 3, 2025
  • 23 views
అంగన్వాడి ఫస్ట్ సెంటర్ కు సీలింగ్ ఫ్యాన్ అందించిన గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రాకేష్

జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని అంగన్వాడీ ఫస్ట్ సెంటర్ కు మాజీ సర్పంచ్ అయినా గాజుల రాకేష్ ఫ్యాన్ ను అందించాడు. దీనికిగాను అంగన్వాడి స్కూల్ పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.

  • November 3, 2025
  • 19 views
ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని 03-11-2025 బీర్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోండుగూడెం గ్రామపంచాయతీలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ *సునీల్(వి ఏ ఎస్ ) ఆధ్వర్యంలో గ్రామంలోని పశువుల టీకల గురించి అవగాహన కల్పించి నాలుగు…

  • November 3, 2025
  • 23 views
రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాక్యలను ఖండించిన గంగుల కొమురెల్లి

జనం న్యూస్ 03నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో బీజేపీ జిఎస్టి కో కన్వీనర్, గంగుల కొమురల్లి మాట్లాడుతూ. జూబ్లీహిల్స్ ఎన్నికల భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆర్మీ సైనికులు పై చేనిన వాక్యలను ఖండిస్తూ వెంటనే…

  • November 3, 2025
  • 18 views
ఈ రాష్ట్రంలో కులాలను బట్టి న్యాయాలు జరుగుతున్నాయా ఎస్టీ యానాదుల కుటుంబంలో వ్యక్తిని చంపేస్తే పట్టించుకోని ప్రభుత్వం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అదే కాపు కుటుంబంలో జరిగితే ఆగ మేఘాల మీద వెళ్లి డబ్బులు ఫలాలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం అందని…

  • November 3, 2025
  • 15 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో ఘనంగా కార్తీక మాస మహాకాల రుద్రాభిషేకం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ…