• September 29, 2025
  • 43 views
గ్రూప్ 2 లో ASO గా ఎన్నికయిన వార్ల సుష్మ.

జనం న్యూస్ 29 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని మారుమూల గ్రామమైన భట్లచందారం లో జన్మించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వార్ల వెంకటయ్య, యశోద గార్ల కుమార్తె యగు వార్ల సుష్మ నిన్న విడుదల అయిన తెలంగాణ…

  • September 29, 2025
  • 38 views
నిన్న రాత్రి జరిగిన దాడీ కేసు విచారణ వేగవంతం!!

జనం న్యూస్ 29 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తలో వరుస దాడులు..పోలీసులు బలంగా కేసులు చేస్తున్న యువతలో రానీ మార్పు…ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే…

  • September 29, 2025
  • 38 views
శ్రీ భద్రకాళి సామేత శ్రీ వీరేశ్వరస్వామి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పాల్గొని బిజెపి నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ శ్రీ భద్రకాళి సామేత శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం మురముళ్ళ, దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈరోజు స్వామివారి దేవాలయం నందు..చెల్లి వివేకానంద అధ్యక్షతన,జరిగిన సమావేశంలో ముమ్మిడివరం శాసన…

  • September 29, 2025
  • 40 views
కాంగ్రెస్ జెడ్పిటిసి బరిలో మోతి నవీన్ రెడ్డి..!

జనంన్యూస్. 29.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజల ఆశల ప్రతినిధిగా, యువతకు దిశానిర్దేశకుడిగా, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ బరిలో అడుగుపెట్టిన యువనాయకుడు మోతి నవీన్ రెడ్డి.చిన్ననాటి నుండే సేవా భావం గల హృదయంతో, ప్రజల…

  • September 29, 2025
  • 35 views
బిచ్కుంద సహకార సంఘంలో 59వ మహాజన సభ

బిచ్కుంద సెప్టెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద నందు సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ అధ్యక్షతన 59 వ మహాజన సభ నిర్వహించడం జరిగింది. .01.04.2025…

  • September 29, 2025
  • 36 views
సద్దుల బతుకమ్మ సంబరాలు..!

జనంన్యూస్. 29.సిరికొండ.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లోని నారాయణ పల్లి గ్రామం లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఊరి మధ్య హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ…

  • September 29, 2025
  • 32 views
కందికుప్ప సహకార సంఘ సమావేశం

జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప సహకార సంఘ సమావేశం సంఘ చైర్ పర్సన్ నూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ (…

  • September 29, 2025
  • 29 views
ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయ రఘురామిరెడ్డి పాల్వంచ పర్యటనకు వచ్చిన సందర్భంగా

జనం న్యూస్, తేదీ.30-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ KTPS TRVKSప్రాంతీయ కార్యాలయంలో TRVKSరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చారుగుండ్లరమేష్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల యందు ఉద్యోగుల…

  • September 29, 2025
  • 32 views
సహజవాగులను మురికి కాలువలను కబ్జాదారుల నుండి కాపాడండి వర్షపు నీరు మురికి నీరు సహజవాగులలో నుండి మురికి కాలువలో నుండి నేరుగా పారేటట్లు చూడండిపి రాములు నేత

జాగో తెలంగాణ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 29.జహీరాబాద్ పట్టణంలో పూర్వపు వాగులు ఎన్జీవోస్ కాలనీ నుండి మోహన్ థియేటర్ పక్కనుండి శ్రీనగర్ కాలనీ మీదుగా వెళ్లే సహజమైన వాగు పూర్తిగా కబ్జాకు గురై అదేవిధంగా శివాలయం నుండి…

  • September 29, 2025
  • 48 views
తడ్కల్ లో వినాయక స్టిల్ ఏజాన్సీ దుకాణాని ప్రారంభించిన ఎంపీ

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఎలిచల మల్లారెడ్డి, జనం న్యూస్,సెప్టెంబర్ 29, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నూతనంగా వినాయక స్టిల్ ఏజన్సిని సోమవారం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, స్వహస్తములచే దుకాణ యజమాను దారు…